Day: March 19, 2026

తెలంగాణ‌లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండితెలంగాణ‌లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని కోరారు లోక్ స‌భ సాక్షిగా ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్. ఇదే స‌మ‌యంలో రైల్వే బడ్జెట్ పై ఎంపీలందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీక‌ర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ

మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమలుపై నారా లోకేష్ ఆరామ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమలుపై నారా లోకేష్ ఆరా

ఎన్టీఆర్ జిల్లా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. మైల‌వ‌రం పాఠ‌శాల‌ను ఆయ‌న ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా వారి ఫీడ్ బ్యాక్

యూనివర్సల్ హెల్త్ పాలసీ’తో నేతన్నలకు భరోసాయూనివర్సల్ హెల్త్ పాలసీ’తో నేతన్నలకు భరోసా

శ్రీ సత్యసాయి జిల్లా : నేతన్నల ఆరోగ్య రక్షణకు భరోసా ఇస్తూ యూనివర్సల్ హెల్త్ పాలసీలో వారికి ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. త్వరలోనే నేతన్న భరోసా పథకం

వెండి తెర‌పై ‘వనజీవి రామయ్య’ బయోపిక్వెండి తెర‌పై ‘వనజీవి రామయ్య’ బయోపిక్

హైద‌రాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ‘కోటి మొక్కల రామయ్య’గా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి వ‌చ్చింది. సమాజానికి పర్యావరణ సందేశాన్ని అందించిన ఈ మహనీయుడి జీవితం ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ బయోపిక్ తెలంగాణ

టీటీడీ విద్యా సంస్థల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలుటీటీడీ విద్యా సంస్థల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

తిరుపతి : టీటీడీ విద్యా సంస్థల్లో వచ్చే ఏడాది నుండి మరింత నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ స్ప‌ష్టం చేశారు. ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో డీఈవో