హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్ర అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఐటీ, ఫార్మా
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్ర అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఐటీ, ఫార్మా
హైదరాబాద్ : కోకాపేట విశాఖ శ్రీ శారదా పీఠంలోని శ్రీ రాజ శ్యామల అమ్మ వారి దేవస్థానంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠం ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి పోయింది. భక్తులు
కేరళ : తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేరళ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం కాంగ్రెస్ గాలి వీస్తోందని, అయితే సీఎం ఎవరు అవుతారనే
ముంబై : బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ ఎలెవన్ యజమాని ప్రీతి జింతా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన దురంధర్ సీక్వెల్ మూవీ దురంధర్ – 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దురంధర్ -1
హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడు, తెలంగాణకు చెందిన హరీష్ శంకర్ తీసిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో కీ రోల్ పోషించాడు పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . తనతో పాటు అందాల భామలు
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తనను లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటున్నానని నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఒక
కేరళ : కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో హీరోగా మారిన తమ కేరళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆట తీరు
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తన తండ్రి, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక నీకు లేదన్నారు. నీలాగా చిల్లరగా చిలకొట్టుడు
బెంగళూరు : కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శన చేయడమే కాకుండా కేవలం 5 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడిన కేరళ క్రికెటర్
Director Mani Ratnam is gearing up to helm his next project, with Vijay Sethupathi and Sai Pallavi as the co-leads. It now appears that the makers have finalized the music