సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది అన్న విషయాల గురించి పంచాంగకర్తలు చెబుతుంటారు. ఇదే మాదిరిగా ఓ పంచాంగ శ్రవణం సందర్భంగా ఒక
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోంది అన్న విషయాల గురించి పంచాంగకర్తలు చెబుతుంటారు. ఇదే మాదిరిగా ఓ పంచాంగ శ్రవణం సందర్భంగా ఒక
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన పార్టీ పేరును `తెలంగాణ ప్రజా జాగృతి`గా నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆమె పార్టీ పేరును నిర్ణయించారని.. ఈ
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది. అదే మూడో భాగం ఉంటుందా లేదాని. దర్శకుడు ఆదిత్య ధార్ నిన్న ఉదయం చేసిన సోషల్ మీడియా పోస్టులో ఎండ్
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే కార్యక్రమాల్లో బాలినేని పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ఒంగోలు జనసేనలో చక్రం తిప్పాలనుకున్న బాలినేనికి పవన్ ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు.
ఫిబ్రవరితో మొదలుపెట్టి మార్చి రెండో వారం దాకా పట్టుమని వారం రోజులు హౌస్ ఫుల్ చేసే సినిమా లేక గగ్గోలు పెడుతున్న ఏపీ తెలంగాణ థియేటర్లు ఊపిరి పీల్చుకుంటున్నాయి. నిన్న రాత్రి దురంధర్ ది రివెంజ్ తెలుగు షోలు రద్దు చేయడం
కొన్నిసార్లు అవగాహన రాహిత్యంతో డిజిటల్ మోసాల బారిన పడతాం. అలాంటి వారి విషయంలో ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా పరిహారం అందించేందుకు సిద్ధమవుతోంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలా అని అన్ని కేసులకు ఇది వర్తించదన్నది మర్చిపోకూడదు. డిజిటల్ మోసాలకు..
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన దేశంలోని ప్రజల్ని మరబొమ్ములుగా చేసి.. వారిని తన కబంధ హస్తాల్లో బంధించి.. నోరెత్తితే ప్రాణాలు తీసేందుకు ఏ మాత్రం వెనుకాడని
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొదటి వరుసలో వినిపించే పేరు ఆదిత్య ధర్. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’తో ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన ఈ
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే చాలామందికి ఓటములు, అవమానాలు ఎక్కువగా ఎదురవుతాయేమో అన్న అపోహ కలుగుతుంది. కానీ వాస్తవానికి ఈ పేరుకు అలాంటి ప్రతికూల అర్థం
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల చేసినట్లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని జాబ్