Goldman Sachs and ICICI Prudential Mutual Fund collectively invested Rs 231 crore in DLF through block deals, acquiring shares at Rs 531.7 apiece. This comes as DLF shares have underperformed,
Goldman Sachs and ICICI Prudential Mutual Fund collectively invested Rs 231 crore in DLF through block deals, acquiring shares at Rs 531.7 apiece. This comes as DLF shares have underperformed,
తిరుమల : భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని.. వారి నమ్మకాన్ని కాపాడేలా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని వినియోగిస్తూ చిత్తశుద్ధితో పని
అమరావతి : రాష్ట్రంలో పశు సంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశు పోషకులు, చిన్న రైతులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జారీ
హైదరాబాద్ : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన మూవీ దురంధర్ -2 చిత్రం ఆశించిన దానికంటే దూసుకు పోతోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సినీ విశ్లేషకులు సినిమా మూవీపై స్పందించారు. తాజాగా
ముంబై : రిటైర్డ్ నేవీ ఆఫీసర్ అశోక్ ఖారత్ సెక్స్ స్కాండల్ మహారాష్ట్ర సర్కార్ ను కుదిపేస్తోంది. ఈ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకన్కర్. తీవ్ర ఆరోపణలు , విమర్శలు రావడంతో
హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్ హౌజ్ డ్రగ్స్ కేసులో కీలకంగా భావిస్తున్న పాపులర్ డ్రగ్ పెడ్లర్ అభిషేక్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కోసం అభిషేక్ నుండి కొకెయిన్ తెప్పించినట్లుగా.. తానేవెళ్లి తీసుకువచ్చినట్లుగా
తిరుపతి : తెలుగు భక్తి సాహిత్యంలో అగ్రగణ్యులైన తాళ్ళపాక అన్నమాచార్యులు తొలి వాగ్గేయకారుడిగా విశిష్ట స్థానాన్ని పొందారని అన్నారు విశ్రాంతి తెలుగు ఆచార్యులు శ్రీ గిరిజా మనోహర్ బాబు. సంకీర్తనలలో భాగంగా రూపొందిన “తొలి శతకం” భక్తి, తత్వ, సాహిత్య పరంగా
తిరుపతి : తిరుపతిలోని ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీ కోదండ రామస్వామి ఆలయం. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని నాలుగో
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారం ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా
అమరావతి : అకాల వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇంకా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు