ఏపీలో కూటమి ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పనలలో వడివడిగా ముందుకు సాగుతోంది. ఎక్కడ ఏ చిన్న అవకాశం చిక్కినా.. ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు అంటే.. 21 మాసాల్లో ఏకంగా.. 6 లక్షల
ఏపీలో కూటమి ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పనలలో వడివడిగా ముందుకు సాగుతోంది. ఎక్కడ ఏ చిన్న అవకాశం చిక్కినా.. ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు అంటే.. 21 మాసాల్లో ఏకంగా.. 6 లక్షల
ఏప్రిల్ 30 విడుదల కావాల్సిన పెద్దికి సంబంధించి బాలన్స్ ఉన్న వాటిలో ముఖ్యమైనది ఐటెం సాంగ్. ఈ పాటకు తగిన హీరోయిన్ కోసం దర్శకుడు బుచ్చిబాబు మాములు కసరత్తు చేయడం లేదు. ఒకదశలో ముగ్గురు లేదా నలుగురిని పెడదామని ప్లాన్ చేసుకున్నాడు
ప్రేక్షకుల్లో హీరో నాగ శౌర్యకు మంచి గుర్తింపు ఉంది. ఛలో బ్లాక్ బస్టర్ సాధించాక యూత్ లోనూ ఫాలోయింగ్ పెరిగింది. దాంతోనే టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక మందన్న ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం. గీత గోవిందంతో మొదలుపెట్టి పుష్ప
దురంధర్ ది రివెంజ్ డబ్బింగ్ వెర్షన్లు ఎట్టకేలకు వాయిదాల మీద వాయిదాలు పడి రెండు రోజుల తర్వాత థియేటర్లలో షోలు మొదలుపెట్టాయి. నిన్నటిదాకా హిందీ వెర్షన్ తో సర్దుకున్నా ఇప్పుడు సీన్ మారిపోయింది. మాములుగా ఇలాంటి అనువాదం చేసిన రా అండ్
గబ్బర్ సింగ్ కాంబో కాబట్టి అదే స్థాయిలో మేజిక్ చేస్తుందని ఆశించిన అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ లో వాళ్ళు సంతోషపడేలా ఫ్యాన్ కంటెంట్ అయితే దొరికింది. కానీ సాధారణ ప్రేక్షకులకు నచ్చే అంశాలు తక్కువగా ఉండటంతో ఆశించిన పెద్ద స్థాయిలో
తన మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్ పుట్టిన రోజును పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. శనివారం ఉదయమే తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం.. శ్రీవారి ప్రసాదాన్ని రుచి చూశారు. ఆ తర్వాత..
ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. ఒక్కసారి కాదు, నాలుగోసారి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయానికి ఆయన మహాద్వారం నుంచి లోపలికి ప్రవేశించేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన సాధారణ భక్తుడిలా ఆలయంలోకి ప్రవేశించి శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి పర్యటనలో
ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ ఫలితం తేలడానికి టైం పడుతుంది కానీ మిక్స్డ్ రెస్పాన్స్ కొనసాగడం, దురంధర్ ది రివెంజ్ ఆధిపత్యం చెలాయించడం స్పష్టంగా కనిపిస్తోంది. హిట్టయినా కాకపోయినా పవన్ కళ్యాణ్ ఫీలయ్యేది పెద్దగా లేదు కానీ హీరోయిన్ శ్రీలీల
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు మంచి అవకాశమే దక్కిందా? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేసేందుకు వారికి ఆహ్వానం అందిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ
రంజాన్ సందర్భంగా జైపూర్లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అరుదైన దృశ్యం కనువిందు చేసింది. హిందూ–ముస్లిం ఏకతా సమితి ఆధ్వర్యంలో, ఈద్గాహ్లో నమాజ్ నిర్వహిస్తున్న ముస్లిం సోదరులపై హిందూ సమాజానికి చెందిన సభ్యులు పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చర్య దేశవ్యాప్తంగా