The trailer launch of Biker, touted as India’s first motocross racing drama, turned into a memorable event as actor Sharwanand paid tribute to senior actor Dr. Rajashekar, who is making
The trailer launch of Biker, touted as India’s first motocross racing drama, turned into a memorable event as actor Sharwanand paid tribute to senior actor Dr. Rajashekar, who is making
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ అనదగ్గ థ్రిల్లర్లలో ఒకటైన దృశ్యం చిత్రానికి సెకండ్ సీక్వెల్ రెడీ అయిన సంగతి తెలిసిందే. దృశ్యం-3 పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని సినిమా మొదలైనపుడే అనుకున్నారు. కొన్ని వారాల
ఏకంగా 240 సీట్లు. ఇక్కడ పాగా వేయాలన్నది కమల నాథుల సుదీర్ఘ సంకల్పం. అందుకే.. నానా తిప్పలు పడి.. ఇతర పార్టీలతో చెలిమి చేశారు. ఎన్నికలకు ముందు కొన్ని పార్టీలతో జట్టు కట్టారు. సో.. మొత్తంగా `ఎన్డీయే` కూటమిని ఏర్పాటు చేసుకున్నారు.
దురంధర్ ది రివెంజ్ సినిమాలో పాత్రలు, ట్విస్టుల గురించి డిస్కషన్లు, ఎలివేషన్లు చేసుకుని అలిసిపోయిన మూవీ లవర్స్ కు ఆ సినిమాలో ఉన్న గొప్ప సంగీతం ఏంటో మెల్లగా అర్థమవుతోంది. శాశ్వత్ సచ్ దేవ్ కంపోజ్ చేసిన పాటల్లో కమర్షియల్ హంగులు
ఇవాళ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి వచ్చిన ట్వీట్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం పవన్ ఎలాంటి కొత్త కమిట్ మెంట్స్ ఇవ్వలేదని, ఓజి 2 గురించి సమయం వచ్చినప్పుడు ఆయనే చెబుతారని అందులో పేర్కొన్నారు.
విశాఖపట్నం జిల్లా నక్కపల్లిలో కొత్త చరిత్రను సృష్టించనున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కంటే కూడా.. అతి పెద్ద పరిశ్రమ నక్కపల్లిలో రానుందన్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్సెలార్ మిట్టల్ కు చెందిన ఉక్కు పరిశ్రమను ఇక్కడ
సోషల్ మీడియాలో ఓపక్క సినీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ నడుస్తుంటే.. ఇంకోపక్క రాజకీయ కార్యకర్తలు, అభిమానుల మధ్య యుద్ధాలు జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు గొడవపడడానికి వాళ్లకు కొత్త కారణాలు దొరుకుతుంటాయి. కొన్నిసార్లు చిన్న విషయాలకే ట్రిగ్గర్ అయిపోతుంటారు. ఐతే ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన
ఈ రోజుల్లో కోట్లు ఖర్చు పెట్టి చేసే ప్రమోషన్ కూడా చేయలేని లాభం.. ఒక మంచి పాట చేసేస్తుంది. మంచి ఊపున్న పాట కంపోజ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలితే.. అది క్లిక్ అయిందంటే చాలు, సినిమా జనాల్లోకి వెళ్లిపోతుంది. రీల్స్, షార్ట్స్లో
జగన్న వదిలిన బాణం.. ఈ మాట వింటేనే వైఎస్ షర్మిల గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆమెకు విజయమ్మ లేఖ బాణంగా మారింది. జగన్ ను ఉద్దేశించి రెండు రోజుల కిందట తల్లి విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. దీనిపై ఈ రోజు
దివంగత బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మరో విషాద ఘటన జరిగింది. గోపీనాథ్ కూతుళ్లు ప్రయాణిస్తున్న కారు నిన్న రాత్రి యాక్సిడెంట్ కు గురైంది. డీసీఎంను వారి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మాగంటి