Day: March 25, 2026

అరెస్ట్ భయం.. RCBలో అతను లేనట్లే..అరెస్ట్ భయం.. RCBలో అతను లేనట్లే..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ పేసర్ యష్ దయాల్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, అతడు జట్టుతో చేరడం లేదని ఆర్‌సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ స్పష్టం చేశారు. గతేడాది ఆర్‌సీబీ

ఐపీఎల్ Vs పెద్ది… గత రికార్డులు మర్చిపోయారా?ఐపీఎల్ Vs పెద్ది… గత రికార్డులు మర్చిపోయారా?

వేసవి కాలం వచ్చిందంటే చాలు ఇండియాలో రెండు రకాల ఎంటర్టైన్మెంట్ లకు డోకా ఉండదు.. ఒకటి సినిమా, రెండోది క్రికెట్. ఏప్రిల్ 30న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా విడుదలకు సిద్ధమవుతుండటంతో, ఇప్పుడు ఐపీఎల్ ఎఫెక్ట్ గురించి

13 వేల కోట్ల రాయల్ డీల్ వెనుక ఎవరున్నారు?13 వేల కోట్ల రాయల్ డీల్ వెనుక ఎవరున్నారు?

ఐపీఎల్ అంటేనే కాసుల వర్షం.. కానీ ఇప్పుడు ఒక జట్టు ఏకంగా బిలియన్ డాలర్ల మార్కును దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కల్ సోమనీ నేతృత్వంలోని బృందం సుమారు 1.63 బిలియన్ డాలర్లకు (దాదాపు 13,600 కోట్ల రూపాయలు)

మేజిక్ చేయడానికి ఇంత ఆలస్యమెందుకుమేజిక్ చేయడానికి ఇంత ఆలస్యమెందుకు

జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దాని హిందీ రీమేక్ ఫ్లాప్ అయ్యాక చాలా టైం తీసుకుని విజయ్ దేవరకొండతో కింగ్డమ్ తీసిన సంగతి తెలిసిందే. అయితే ఊహించని విధంగా అది డిజాస్టర్ కావడం పెద్ద షాక్. ప్యాన్ ఇండియా లెవెల్ లో

పెరిగిన సీట్లు… వాళ్ళంతా సేఫేగా?పెరిగిన సీట్లు… వాళ్ళంతా సేఫేగా?

ప్ర‌స్తుతం ఏపీలో అసెంబ్లీ స్థానాలు పెర‌గ‌నున్నాయ‌ని తాజాగా తెలిసింది. అయితే.. వాస్త‌వ లెక్క ప్ర‌కారం.. అంటే.. రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న విష‌యం ప్ర‌కారం.. 50 అద‌న‌పు నియోజ‌క‌వ‌ర్గాలు రావాల్సి వుంటుంది. కానీ, దీనికి భిన్నంగా.. 263 స్థానాలు పెర‌గ‌నున్నాయి. అంటే..

పార్ల‌మెంటులోనూ వైసీపీని వెంటాడిన ’11’పార్ల‌మెంటులోనూ వైసీపీని వెంటాడిన ’11’

వైసీపీని `నెంబ‌రు 11` వెంటాడుతోంది. 2024లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి కేవ‌లం 11 అసెంబ్లీ స్థానాల్లోనే విజ‌యం ద‌క్కింది. వాస్త‌వానికి వైనాట్ 175 అన్నా కూడా.. ప్ర‌జ‌లు మాత్రం 11 సీట్ల‌కే ప‌రిమితం చేశారు. ఇక‌, అప్ప‌టి నుంచి `లెవెన్

H-1B నిబంధనల మార్పుతో ఎవరికి లాభం?H-1B నిబంధనల మార్పుతో ఎవరికి లాభం?

అమెరికా కలలు కనే ఐటీ నిపుణులకు కీలకమైన H-1B వీసా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ముగిసింది. అయితే ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గడం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు సుమారు 30 నుండి 50 శాతం వరకు తగ్గాయని

కరోనా సమయపు తెగువ మళ్ళీ చూపించాలికరోనా సమయపు తెగువ మళ్ళీ చూపించాలి

పశ్చిమ ఆసియాలో జరుగుతున్న అమెరికా, ఇరాన్ యుద్ధం ప్రభావం భారత్‌పై దీర్ఘకాలం ఉండే అవకాశం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. రాజ్యసభలో మంగళవారం ప్రసంగించిన ఆయన, యుద్ధం వల్ల ఇంధన సరఫరాలో ఆటంకాలు కలగవచ్చని, దీనివల్ల ధరలు పెరిగే ప్రమాదం

“యువత ప్రతిభే దేశ బలం”: ప్రధాని మోదీ సమక్షంలో జూపల్లి రాము“యువత ప్రతిభే దేశ బలం”: ప్రధాని మోదీ సమక్షంలో జూపల్లి రాము

న్యూ ఢిల్లీ వేదికగా మార్చి 23, 24 తేదీల్లో ఘనంగా నిర్వహించిన TV9 నెట్‌వర్క్ ప్రతిష్టాత్మక ‘What India Thinks Today (WITT) 2026’ సమ్మిట్‌లో మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి రాము రావు ప్రసంగం అందరినీ ఆకర్షితులను

ఇబ్బడి ముబ్బడిగా సీట్ల పెంపు మంచిదేనా?ఇబ్బడి ముబ్బడిగా సీట్ల పెంపు మంచిదేనా?

అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో 140 కోట్ల జనాభాకు అనుగుణంగా 273 పార్లమెంట్ స్థానాలను పెంచుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అలాగే అసెంబ్లీల్లో కూడా ప్రస్తుతం