హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో
హైదరాబాద్ : నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో ఇంధన కొరత ఉందంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేశారు. నగరంలో దాదాపు 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో
కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయనను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్
అమరావతి : ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులపై కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు వచ్చిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వి.ఎల్. కాంతారావు ను మర్యాద
మంగళగిరి: ఇది టీడీపీ 3.O వర్షన్ అని , పార్టీలో సమూల మార్పులు తీసుకువచ్చి ఇంకా పటిష్టంగా ముందుకు తీసుకు వెళ్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలోని
అమరావతి : ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కు చంద్రబాబు ధురంధర్ అయితే విశాఖ స్టీల్ ప్లాంట్
తాడేపల్లి గూడెం : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా వేదికగా కొన్నేళ్లుగా స్వచ్చందంగా , నిస్వార్థంగా సేవలు అందజేస్తూ వస్తోంది రూరల్
హైదరాబాద్ : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశపు ఈవీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతోందని అన్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో కేవలం 544 ఈవీలతో మొదలైన ఈవీల సంఖ్య, నేడు 2.5 లక్షలకు
న్యూఢిల్లీ : తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పులికాట్ సరస్సులో సుమారు 20 వేల మంది సంప్రదాయ మత్స్యకారులు గత రెండు దశాబ్దాలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి లోక్సభలో ప్రస్తావించారు. రిజర్వ్ చేసిన మత్స్యకార ప్రాంతాల్లో
అమరావతి : హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం మొదటి దశలో 16 కోట్ల మంది గృహాలకు కుళాయిలు ఇచ్చాం అన్నారు. ప్రాజెక్టులో జరిగిన కొన్ని లోపాలను సవరించి నిర్వహణ కూడా చేపడుతున్నాం