తెలంగాణ అసెంబ్లీలో బుధవారం దాదాపు ఒకే అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. దీంతో సభలో తీవ్ర గందరగోళంతోపాటు.. బీజేపీ-కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల మంటలు రేగాయి. ఇదంతా.. `ఇప్పసారా` వ్యవహారమే కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం