Day: March 28, 2026

Prestige Group and Arihant Group jointly acquire land in Padi, ChennaiPrestige Group and Arihant Group jointly acquire land in Padi, Chennai

Prestige Group and Arihant Group have joined forces to acquire a significant land parcel in Padi, Chennai. This joint venture will develop a large residential project. The development is expected

Delhi Police EOW books entities of Gurugram-based Experion Developers for fraudDelhi Police EOW books entities of Gurugram-based Experion Developers for fraud

Delhi Police’s Economic Offences Wing has filed an FIR against Experion Developers and Experion Capital for fraud, stemming from an ED investigation into Religare Finvest. The probe revealed the Singh

ఎంఎస్ ధోనీ అస‌లైన వార‌సుడు సంజూ శాంస‌న్ఎంఎస్ ధోనీ అస‌లైన వార‌సుడు సంజూ శాంస‌న్

ముంబై : రేప‌టి నుంచి మెగా ఐపీఎల్ టోర్నీ 2026 ప్రారంభం కానుంది. ఈ త‌రుణంలో భారీ ఎత్తున అంచ‌నాలు నెల‌కొన్నాయి ఆయా జ‌ట్ల‌పై. ప్ర‌ధానంగా ముగ్గురు కీల‌క‌మైన ఆట‌గాళ్లైన మ‌హేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌పై క‌ళ్లు

త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్

కుప్పం : ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు

భార‌త పురుషుల స్వ‌దేశీ సీజ‌న్ షెడ్యూల్ రిలీజ్భార‌త పురుషుల స్వ‌దేశీ సీజ‌న్ షెడ్యూల్ రిలీజ్

ముంబై : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు 2026-27 సంవ‌త్స‌రానికి సంబంధించి భారత పురుషుల స్వదేశీ సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ క్యాలెండ‌ర్ లో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు, తొమ్మిది వన్డేలు,

అమెరికా కొత్త‌ కరెన్సీపై ట్రంప్ సంతకంఅమెరికా కొత్త‌ కరెన్సీపై ట్రంప్ సంతకం

అమెరికా : అమెరికా దేశ చ‌రిత్ర‌లో కీల‌క‌మైన నిర్ణ‌యానికి తెర లేపారు ప్ర‌స్తుత దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ . ఏకంగా సుదీర్ఘ కాలంగా వ‌స్తున్న 165 ఏళ్ల సంప్రదాయానికి ముగింపు ప‌లికారు. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. తాజాగా అధ్యక్షుడు డొనాల్డ్

రాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌రామ న‌వమి శోభా యాత్రరాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో శ్రీ‌రామ న‌వమి శోభా యాత్ర

హైద‌రాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వ‌ర్యంలో శ్రీరామ నవమి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా శుక్ర‌వారం శోభాయాత్ర ధూల్‌పేటలో ఘ‌నంగా ప్రారంభం అయ్యింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి, శివారు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు ఈ యాత్రలో పాల్గొనడానికి ధూల్‌పేటకు

తెలంగాణ‌లో 40 రైల్వే స్టేష‌న్ల అభివృద్దితెలంగాణ‌లో 40 రైల్వే స్టేష‌న్ల అభివృద్ది

హైద‌రాబాద్ : శ్రీ‌రామ న‌వమి పండుగ వేళ తీపి క‌బురు చెప్పింది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి . అమృత్ భార‌త్ ప‌థ‌కం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేష‌న్ల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది. ఈ ప‌థ‌కం కింద ఎంపిక చేసిన వాటిని

నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాలేంద్ర షా బాలెన్నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా బాలేంద్ర షా బాలెన్

నేపాల్ : నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చెల‌రేగిన త‌రుణంలో నేపాల్ ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఈ త‌రుణంలో దేశ ప్ర‌ధాన‌మంత్రిగా అతి పిన్న వ‌య‌సు క‌లిగిన బాలేంద్ర షా బాలెన్ కొలువు తీరారు. ఆయ‌న వ‌య‌సు కేవ‌లం 35 ఏళ్లు మాత్ర‌మే. ఆయ‌న‌పై

అరుంధ‌తి రాయ్ కి అంత‌ర్జాతీయ పుర‌స్కారంఅరుంధ‌తి రాయ్ కి అంత‌ర్జాతీయ పుర‌స్కారం

అమెరికా : భార‌త దేశానికి చెందిన ప్ర‌ముఖ ర‌చయిత్రి అరుంధ‌తి రాయ్ కు అంత‌ర్జాతీయ పుర‌స్కారం ల‌భించింది. యూఎస్ బుక్ క్రిటిక్ అవార్డుల విజేతలలో త‌ను నిల‌వ‌డం విశేషం. నోబెల్ బహుమతి గ్రహీత హాన్ కాంగ్ రాసిన ఒక నవల, ఆర్టిఫిషియల్