Dhurandhar: The Revenge has turned into a full-blown box office phenomenon, setting new benchmarks within just its first week of release. The action-packed spy thriller, directed by Aditya Dhar, has
Dhurandhar: The Revenge has turned into a full-blown box office phenomenon, setting new benchmarks within just its first week of release. The action-packed spy thriller, directed by Aditya Dhar, has
Bad Boy Karthik starring Naga Shaurya is gearing up for a grand worldwide release on April 17, positioning itself as a major summer attraction. With strong pre-release buzz already building,
Veteran Telugu actor Nandamuri Balakrishna has added another major milestone to his long and celebrated career. The senior star was honoured with the Lifetime Achievement Award at the International Film
దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం (కూటమి) పట్టు పెంచుకుంటోందా? రాజకీయంగా వ్యూహాత్మక స్టెప్పులు వేస్తోందా? అంటే.. ఒననే అంటున్నారు పరిశీలకులు. ఉత్తరాదిపై ఇప్పటికే బీజేపీ పట్టు బిగించింది. ఢిల్లీ నుంచి యూపీ వరకు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. గుజరాత్, మహారాష్ట్ర,
టీడీపీ అంటేనే రాజకీయ విశ్వవిద్యాలయం అని సీఎం చంద్రబాబు తరచుగా చెబుతుంటారు. తరచుగా మంత్రి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా.. ఇదే విషయాన్ని చెబుతుంటారు. ఇప్పుడు మరింత ఎక్కువగా టీడీపీ స్కూల్ను బలోపేతం చేయాలని పార్టీ నిర్ణయించింది.
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే కన్నడలో ఒక మిడ్ రేంజ్ హీరో, దర్శకుడు. కానీ కాంతార అనే సినిమా అతణ్ని పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ హీరో, డైరెక్టర్ను చేసేసింది. దీనికి కొనసాగింపుగా గత ఏడాద వచ్చిన
ఒకరు పార్టీ పెట్టారంటే.. కొత్తగా వచ్చే ఓట్లు అంటూఏమీ ఉండవు. ఏదో ఒక పార్టీకి సానుకూలంగా ఉన్న ఓట్లను.. లేదా తటస్థులుగా ఉన్న వారి ఓట్లను మాత్రమే సొంతం చేసుకుని ఆ పార్టీ ముందుకు సాగాలి. ఉమ్మడి ఏపీలో 2012లో కాంగ్రెస్
2026 విడుదలైన కాబోతున్న ప్యాన్ ఇండియా మూవీస్ లో హైప్ అంతకంతా పెంచుకుంటూ పోవడమే తప్ప తగ్గించుకోలేకపోయిన సినిమా ఏదైనా ఉందంటే అది పెద్దినే. మొదటి టీజర్, రెండు పాటలు, తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన పెహల్వాన్ వీడియో
ఓ మంచి హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు మెగా కుర్రాడు వరుణ్ తేజ్. ఒక దశలో తొలి ప్రేమ, ఎఫ్-2 లాంటి విజయాలతో మంచి ఊపు మీదa కనిపించిన అతను.. తర్వాత ట్రాక్ తప్పాడు. తన చివరి చిత్రం
సంక్రాంతికి విడుదలైన ది రాజా సాబ్ పేరు వింటే చాలు ప్రభాస్ అభిమానులకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. వీళ్ళ ట్రోలింగ్ దెబ్బకే దర్శకుడు మారుతీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ కొంత కాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. డిజాస్టర్లు అందరూ