Day: March 30, 2026

వటపత్రశాయి అలంకారంలో జనహిత రాముడువటపత్రశాయి అలంకారంలో జనహిత రాముడు

ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా మూడో రోజు ఆదివారం స్వామివారు వటపత్రశాయి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.ఉదయం 7.30 గంటలకు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన

ఫిల్మ్ జర్నలిస్టుల సేవ‌లు ప్ర‌శంస‌నీయంఫిల్మ్ జర్నలిస్టుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

హైద‌రాబాద్ : తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లు అందిస్తున్న సేవ‌లు అద్భుతంగా ఉన్నాయంటూ ప్ర‌శంసించారు మెగాస్టార్ చిరంజీవి. త‌న చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్ చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం తెలుగు

‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం‘ఆర్డీటీ’పై ఇచ్చిన మాట నిలబెట్టున్నాం

అమరావతి : అనంతపురంలోని రూరల్ డవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థకు నిధుల సమీకరణకు విదేశీ నిధుల రెన్యూవల్ (ఎఫ్.సి.ఆర్.ఎ)ను పునరుద్ధరిస్తూ మాట నిలబెట్టుకున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. ఆర్డీటీ

వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలివర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ పునరుద్దరించాలి

విజయవాడ : వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని పునరుద్ధరించాలని, సత్వరమే కొత్త వేజ్ బోర్డు ఏర్పాటు తో పాటు , మీడియా స్వేచ్ఛ‌ను కాపాడేందుకు కొత్త చట్టాలు తీసుకు రావాలని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐ జేయూ) అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి

ఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలిఏపీ అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలి

విజయవాడ : గత ప్రభుత్వంలో జర్నలిస్టులకు కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీలో మీడియాకు ప్రశ్నించే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛను కల్పించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గతంతో పోల్చుకుంటే మీడియాలో విలువలు వేగంగా

యువ‌త ఆరోగ్యంతో పాటు విలువ‌ల‌పై దృష్టి పెట్టాలియువ‌త ఆరోగ్యంతో పాటు విలువ‌ల‌పై దృష్టి పెట్టాలి

హైద‌రాబాద్ : నేటి స్పీడ్ యుగంలో యువ‌త ఒత్తిళ్ల‌ను అధిగ‌మించాలంటే ముందు ఆరోగ్యం, నైతిక విలువ‌ల‌పై దృష్టి సారించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు. హైద‌రాబాద్ లో యువ భార‌త్ ర‌న్

ఆరంభం అదిరింది ఆర్సీబీ గెలిచిందిఆరంభం అదిరింది ఆర్సీబీ గెలిచింది

బెంగ‌ళూరు : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ -2026 సీజ‌న్ అట్ట‌హాసంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ప్రారంభ‌మైంది. ముందుగా బ్యాటిగ్ చేసింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 201 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన