Fair Exports (India) Pvt Ltd, a subsidiary of Lulu Group International, has acquired a bungalow in Delhi’s Sunder Nagar for Rs 89.5 crore. The transaction, which saw the firm pay
Fair Exports (India) Pvt Ltd, a subsidiary of Lulu Group International, has acquired a bungalow in Delhi’s Sunder Nagar for Rs 89.5 crore. The transaction, which saw the firm pay
The Bombay High Court ruled that the Prevention of Money Laundering Act (PMLA) takes precedence over bank recovery laws like SARFAESI and RDB Act. This decision clarifies that banks cannot
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 01వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతా రాముల కల్యాణానికి విచ్చేసే భక్తులకు అందించేందుకు 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్
హైదరాబాద్ : ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ప్రజా సేవతో పాటు క్రీడలపై కూడా ఫోకస్ పెట్టాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుదీర్ఘ కాలం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియం మళ్లీ క్రీడాస్ఫూర్తికి వేదికగా ప్రజాప్రతినిధుల సందడితో కోలాహళంగా మారడం
హైదరాబాద్ : శాసన సభ సాక్షిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ సమాజంలో ఏ కుటుంబంలోనూ తల్లిదండ్రులు అనాథలుగా మిగిలి పోకూడదన్న సంకల్పంతోనే ప్రభుత్వం తల్లిదండ్రుల రక్షణ కోసం చట్టం తీసుకొస్తుందని అన్నారు. ఈ సందర్భంగా
చెన్నై : తమిళనాడులో పవర్ లోకి రావాలని అనుకుంటున్న టీవీకే విజయ్ అన్ని పార్టీలకు షాక్ ఇచ్చారు. ఆయా పార్టీలకంటే ముందే రాష్ట్రంలో పోటీ చేసే మొత్తం 234 శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ మేరకు
హైదరాబాద్ : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో ఎన్నడూ లేనంతగా ఆదిత్య ధర్ తీసిన దురంధర్ -2 మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు.
అమెరికా : ఒంటెద్దు పోకడ పోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వ్యతిరేకంగా అమెరికాలో భారీ నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. 50 రాష్ట్రాల్లో 3 వేల చోట్ల నో కింగ్స్ నిరసనలు మిన్నంటాయి. 90 లక్షల మందికి పైగా రోడ్లపైకి వచ్చారు
విజయవాడ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఐ.జే.యు. అధ్యక్షునిగా బల్విందర్ సింగ్ జమ్మూ (పంజాబ్) , సెక్రటరీ జనరల్ గా డి.సోమసుందర్ (ఆంధ్రప్రదేశ్) గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనా కాలంలో అందినంత మేర కల్వకుంట్ల కుటుంబం అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు . శాసన సభ సాక్షిగా తీవ్ర