The makers of the upcoming Telugu film Godari Gattupaina have released the third single titled “Bangaru Bomma,” and the romantic melody is already drawing attention from music lovers. Starring Sumanth
The makers of the upcoming Telugu film Godari Gattupaina have released the third single titled “Bangaru Bomma,” and the romantic melody is already drawing attention from music lovers. Starring Sumanth
Hyderabad has added a new landmark to its entertainment landscape with the launch of Allu Cinemas, an ultra-luxury multiplex featuring one of the world’s largest Dolby Cinema screens. The premium
The makers of the upcoming film The Paradise have created one of the most ambitious film sets of recent times, building a massive slum-style empire spread across 2.5 acres to
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం… ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం. పార్టీ చీఫ్గా ఉన్న మాధవ్ చేయాల్సిన పనులు కూడా ఇవేనని అంటున్నారు. కానీ, ఆయన మాత్రం మౌనంగా ఉంటున్నారు. కొత్త
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా దేశ ప్రజలకు కీలక సూచన చేసింది. బొగ్గులు, కిరోసిన్ పొయ్యిలను పెట్టుకోవాలని పేర్కొంది. దేశంలో ఆకలి చావులను అరికట్టేందుకు తక్షణచర్యలుగా
ఎప్పుడూ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటూ హీరోల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. హీరోయిన్ల గురించి అంత చర్చ ఉండదు. మీడియా వాళ్ళు అప్పుడప్పుడు పెళ్లి గురించి ప్రశ్నలు అడుగుతుంటారు కానీ.. అభిమానుల్లో ఈ చర్చ పెద్దగా ఉండదు.
టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కొడు అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిపోయాడు. కానీ ఆయన చిన్న కొడుకు అల్లు శిరీష్ మాత్రం దశాబ్ద కాలం నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. ‘శ్రీరస్తు
కొన్ని డిమాండ్ల గురించి చర్చకు తీసుకొచ్చినప్పుడు.. ఒకవైపు వాదన విన్నప్పుడు నిజమే కదా? అనిపిస్తుంది. కానీ.. అదే విషయాన్ని మరో కోణంలో కాస్త ఆలోచించి చూసినప్పుడు.. ముందు అనుకున్నదానిలో దొర్లిన లోపాలు ఇ్టే అర్థమవుతాయి. ఇప్పుడు అలాంటి పనే చేసింది దేశ
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో స్టాంపు సైజులో చిన్నగా వేశారని మండి పడ్డారు. బాబుకు అవమానం జరిగితే సహించేది లేదంటూ వర్మ ఫైర్అయ్యారు. స్వచ్ఛాంద్ర శిక్షణ
స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్.. గత రెండేళ్లలో చాలాసార్లు ఇలా అదుపు తప్పి మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో క్షమాపణలు కూడా చెప్పారు.