Month: March 2026

TFCI gets rating boost on long term loansTFCI gets rating boost on long term loans

New Delhi, March 27, 2026: The Tourism Finance Corporation of India Limited (TFCI) has secured a significant ratings upgrade, with Informerics Valuation and Rating Limited raising its long-term bank loan

కండ‌రాల గాయం ప‌లు మ్యాచ్ ల‌కు ధోనీ దూరంకండ‌రాల గాయం ప‌లు మ్యాచ్ ల‌కు ధోనీ దూరం

చెన్నై : ఐపీఎల్ 2026 మార్చి 28 శ‌నివారం నుండి ప్రారంభం కానుంది. ఈ స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి బిగ్ షాక్ త‌గిలింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టుకు. ఒక ర‌కంగా త‌మిళ క్రికెట్ అభిమానుల‌కు కోలుకోలేని దెబ్బ

కొత్త రాజ‌ధాని తీర్మానం స‌రే కేంద్రం నిధుల మాటేంటి..?కొత్త రాజ‌ధాని తీర్మానం స‌రే కేంద్రం నిధుల మాటేంటి..?

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ప్ర‌శంస‌లు కురిపించారు ఏపీ కూట‌మి స‌ర్కార్ పై. శ‌నివారం అమ‌రావ‌తి రాజ‌ధానిగా చేయాల‌ని కోరుతూ సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో శాస‌న స‌భ‌లో తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. దీనికి ఆమోదం

అశోక్ ఖార‌త్ వ్యాపార సామ్రాజ్యం రూ. 1500 కోట్లుఅశోక్ ఖార‌త్ వ్యాపార సామ్రాజ్యం రూ. 1500 కోట్లు

తాను జ్యోతిష్కుడిన‌ని, ఆపై దైవాంస సంభూతుడినంటూ పెద్ద ఎత్తున మోసాల‌కు, లైంగిక వేధింపుల‌కు, బ్లాక్ మెయిల్ కు పాల్ప‌డిన దొంగ బాబా అవ‌తారం ఎత్తిన అశోక్ ఖార‌త్ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఈ దేశంలో న‌కిలీ బాబాలు,

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్టునేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్టు

ఖాట్మాండు : గత ఏడాది జరిగిన హింసాత్మక జెన్ జెడ్ నిరసనల కేసులో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని శనివారం అరెస్టు చేశారు. ఈ నిరసనల్లో కనీసం 70 మంది మరణించారు. నేపాల్ నూతన ప్రధానిగా బలేంద్ర షా

శేష వాహనంపై రఘు రాముడు దివ్య ద‌ర్శ‌నంశేష వాహనంపై రఘు రాముడు దివ్య ద‌ర్శ‌నం

ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘ‌నంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు రాత్రి శేషవాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ వాహ నసేవను దర్శించేందుకు భక్తులు పెద్ద

ఏపీని హెచ్చ‌రించిన విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌ఏపీని హెచ్చ‌రించిన విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం శ్రీకాకుళం జిల్లా బూర్జ, విజయనగరం జిల్లా బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గుర్ల, మెరక ముడియం, రాజాం, రేగడి ఆముదాల వలస, సంతకవిటి, తెర్లాం, వంగర మండలాలతో

నూతన వడ్డెర సొసైటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్నూతన వడ్డెర సొసైటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

తాడేపల్లి/అమరావతి : తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీ మేరకు వడ్డెర సొసైటీలకు మైనింగ్

సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలిసంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జాతిని ఉద్దేశించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమాషియాలో యుద్ద వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై ఏక‌ప‌క్ష

తెలంగాణ‌లో గ్యాస్, పెట్రోల్ కు కొర‌త లేదుతెలంగాణ‌లో గ్యాస్, పెట్రోల్ కు కొర‌త లేదు

హైదరాబాద్ : ప‌శ్చిమాషియాలో నెల‌కొన్న ప్ర‌స్తుత సంక్షోభ‌ సమయంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్‌ను సజావుగా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్ర‌ధాన‌మంత్రి మోదీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ లో ఆయ‌న