సంక్రాంతికి విడుదల కావాల్సిన జన నాయకుడు వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు విడుదలవుతుందో అర్థం కాక అభిమానులు నిన్నా మొన్నటి దాకా తెగ ఖంగారు పడ్డారు. తాజాగా తమిళనాడులో ఎన్నికల హడావిడి మొదలైపోవడంతో దాన్ని మర్చిపోయి టీవీకే పార్టీ కోసం ప్రచార
సంక్రాంతికి విడుదల కావాల్సిన జన నాయకుడు వాయిదా పడ్డాక మళ్ళీ ఎప్పుడు విడుదలవుతుందో అర్థం కాక అభిమానులు నిన్నా మొన్నటి దాకా తెగ ఖంగారు పడ్డారు. తాజాగా తమిళనాడులో ఎన్నికల హడావిడి మొదలైపోవడంతో దాన్ని మర్చిపోయి టీవీకే పార్టీ కోసం ప్రచార
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తన పాత బలహీనతలను మళ్ళీ బయటపెట్టుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన తొలి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఘోర ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో
వైసీపీ తరఫున తరచుగా మీడియా ముందుకు వచ్చే మాజీ మంత్రి పేర్నినాని.. అమరావతి రాజధానిపై మళ్లీ పాత రికార్డే వినిపించారు. అమరావతిపై జగన్కు ధ్వేషం ఎందుకు ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఆయన ఏపీకి చెందిన నాయకుడు కాదా? ఏపీని ఐదు సంవత్సరాలు
కొత్త సినిమాలు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే రిలీజయ్యాయి కానీ ఆ స్థాయిలో థియేటర్లలో జనాలు లేక బయ్యర్ల టెన్షన్ కొనసాగుతోంది. ‘బ్యాండ్ మేళం’కు పబ్లిసిటీ బాగానే చేస్తున్నారు. నిర్మాత కోన వెంకట్, హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి హైదరాబాద్ థియేటర్లను చుట్టేసి ఫ్రెష్
నవ్యాంధ్రప్రదేశ్ కు శాశ్వత రాజధానిగా అమరావతే కొనసాగనుంది. ఈ మేరకు రాష్ట్రానికి అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలంటూ కూటమి సర్కారు ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు శనివారం ఒక్కరోజు ప్రత్యేకంగా
ఏజెంట్ డిజాస్టర్ దెబ్బకు చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి తిరిగి బయటికి వచ్చేది పవన్ కళ్యాణ్ సినిమా మొదలైనప్పుడే. దాదాపు ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయినప్పటికీ షూటింగ్ స్టార్ట్ అయ్యేదాకా ఫ్యాన్స్ ఏదీ ఖరారుగా తీసుకోవడం లేదు.
సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తుంటే పై ప్రశ్నకు ఔననే సమాధానం వస్తుంది. లెనిన్ కొత్త విడుదల తేదీని జూన్ 26కి ప్రకటించడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు భగ్గుమంటున్నారు. వాళ్ళ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. లెనిన్ మే 1 వస్తుందని ముందు నుంచి
ఎన్నెన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చిన తమిళ స్టార్ హీరో విజయ్ కి ఆదిలోనే లెక్కలేనన్ని అడ్డంకులు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాగా… విజయ్ ఇప్పటిదాకా ప్రచారాన్నే మొదలుపెట్టలేదు. పోనీ ప్రచారం మొదలుపెట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నా…
టీడీపీలో మరో పండుగ. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తమ్ముళ్లు ఘనంగా నిర్వహించుకునే పండుగ.. అదే పార్టీ ఆవిర్భావ దినోత్సవం. 1982, మార్చి 29న తెలుగు వారి అన్నగారు.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) స్థాపించిన పార్టీ తెలుగు దేశం. ఈ పేరును
తెలంగాణ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న సమయంలో ఆంధ్రా వారిని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని తెలంగాణ వాదులు, ఇక్కడి రాజకీయ నాయకులు గొడవ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినీ జనాల మీద కూడా ఈ రకమైన దాడులు జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ