After nearly two decades, actress Laya has reunited with actor Shivaji for the upcoming film Sampraadayini Suppini Suddhapusani, and she says the film will appeal to audiences of all sections
After nearly two decades, actress Laya has reunited with actor Shivaji for the upcoming film Sampraadayini Suppini Suddhapusani, and she says the film will appeal to audiences of all sections
Megastar Chiranjeevi has showered praise on the recently released song “Rai Rai Raa Raa” from the upcoming film Peddi, calling it “sheer fire on screen” and a stunning blend of
నందమూరి బాలకృష్ణ ప్రత్యేక పాత్రలు చేయడం చాలా అరుదు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ క్యామియోలు చేశారు కానీ బాలయ్య మాత్రం వాటికి దూరంగా ఉంటూ వచ్చారు. కానీ మంచు ఫ్యామిలీకి ఒక్కటే మినహాయింపు ఇచ్చారు. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ఊ
ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా ఒక కామన్ టాపిక్ మాత్రం వినిపిస్తోంది. అది చైనా తయారీ ఆయుధాల గురించే. కాగితాల మీద చూసుకుంటే అవి సూపర్ పవర్ లెవెల్ లో ఉంటాయి. వందల కిలోమీటర్ల దూరం నుంచి శత్రువులను గుర్తిస్తాయి అంటారు.
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వీటిని దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు పోటీ పడుతున్నారు. వాస్తవానికి ఖాళీ అవుతున్న సీట్లలో ఒకటి కాంగ్రెస్ పార్టీదే. రెండోది బీఆర్ఎస్ సభ్యుడు సురేష్రెడ్డిది. కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు.. కల్వకుంట్ల కవిత మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల ఢిల్లీ మద్యం కుంభకోణంలో స్థానిక సీబీఐ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో రాష్ట్రస్థాయిలో జిల్లాల పర్యటన చేస్తానని కార్యకర్తలకు చెప్పిన ఆమె.. తర్వాత..
ఇప్పుడంతా ఫాస్ట్ యుగం. టెక్నాలజీ అయినా సినిమా అయినా ఎక్స్ పైరీ డేట్ వేగంగా వస్తోంది. ఒకప్పటిలా వంద రోజులు ఆడే కాలం కాదిది. ఓటిటిలోనూ అంతే. ఎంత బ్లాక్ బస్టర్ అయినా వ్యూస్ మొత్తం మొదటి వారంలోనే వచ్చేయాలి. తర్వాత
ఈ మధ్య పెద్ద సినిమాల నిడివి గురించిన వార్తలు భలే చక్కర్లు కొడుతున్నాయి. దురంధర్ మొన్నటి దాకా 3 గంటల 40 నిముషాలు అన్నారు. ఇప్పుడేమో ఏకంగా 4 గంటల 5 నిమిషాలంటూ కొత్త స్క్రీన్ షాట్లు తిప్పుతున్నారు. పెద్ది గురించి
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెనక్కి తగ్గకపోగా.. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూ నివాసంపైనా ఇరాన్
వచ్చే వారం మార్చి 13 విడుదల కావాల్సిన బ్యాండ్ మేళం ఇరవై రోజులు వాయిదా వేసుకుని ఏప్రిల్ 3కి వెళ్లిపోయింది. మొన్నటిదాకా జోరుగా ప్రమోషన్లు చేసిన టీమ్ హఠాత్తుగా సైలెంట్ అయిపోయింది. పోస్ట్ పోన్ అనుకునే మౌనం వహించినట్టు ఉన్నారు. అయితే