మెగా కుర్రాడు సాయి ధరమ్ తేజ్.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాక తన సినీ ప్రయాణం కొంచెం నెమ్మదించింది. ప్రమాదం జరిగింది 2021లో కాగా.. అతను ఆ తర్వాత చేసింది రెండే సినిమాలు. అందులో ఒకటి ‘విరూపాక్ష’ బ్లాక్ బస్టర్ అయింది. మరొకటి
మెగా కుర్రాడు సాయి ధరమ్ తేజ్.. రోడ్డు ప్రమాదానికి గురయ్యాక తన సినీ ప్రయాణం కొంచెం నెమ్మదించింది. ప్రమాదం జరిగింది 2021లో కాగా.. అతను ఆ తర్వాత చేసింది రెండే సినిమాలు. అందులో ఒకటి ‘విరూపాక్ష’ బ్లాక్ బస్టర్ అయింది. మరొకటి
కాకినాడ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం–జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్ వర్క్స్’ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడులో కనీసం 18 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు ప్రాథమిక సమాచారం
ఏపీ సీఎం చంద్రబాబ మనసు చూరగొనాలంటే.. అంత ఈజీకాదు. ఈ విషయాన్ని టీడీపీ నాయకుల నుంచి అధికారుల వరకు అందరూ చెప్పేమాట. ఎంతో కష్టపడాలి. ఆయన అంచనాలను అందుకునేందుకు ఎప్పటికప్పుడు మెదడుకు పదును పెంచుకోవాలి. ఐటీలో మేలిమిగా ముందుకు సాగాలి. ఆయన
బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు ఆడుతున్నాయి, ఏవి పోతున్నాయనేది కాసేపు పక్కనపెడితే ఇప్పుడు అందరి దృష్టి మార్చి 19 మీద ఉంది. దురంధర్ 2 రివెంజ్, టాక్సిక్ నువ్వా నేనా అనే రీతిలో పోటీకి సిద్ధపడటంతో నెవర్ బిఫోర్ క్లాష్ చూడబోతున్నామని
హీరో శ్రీవిష్ణు ఈరోజు పెద్ద బాంబు వేశారు. విష్ణు విన్యాసం డిసెంబర్ లోనే పార్టులుగా లీకయ్యిందని, అందుకే హడావిడిగా షూటింగ్ పూర్తి చేసి త్వరగా థియేటర్లకు తీసుకొచ్చామని అన్నాడు. పైరసీ చేసినవాళ్లు నిర్మాతను చాలా బెదిరించారని, రీల్ రీల్ కు డబ్బులు
ఢిల్లీ మద్యం కుంభకోణంలో పులుకడిగిన ముత్యంలా తిరిగి వస్తానంటూ.. కవిత చేసిన వ్యాఖ్యలు.. దరిమిలా ఢిల్లీ కోర్టు ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వడం వంటివి తెలిసిందే. అయితే.. మద్యం కేసుకు-బీఆర్ ఎస్ 2023 ఎన్నికల్లో పరాజయం కావడానికి ముడిపెట్టిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్రకార్యాలయం భద్రతపై సీఎం చంద్రబాబు శనివారం ఉదయం సమీక్షించారు. అసలు అక్కడ ఏం జరిగిందని.. జనసేన పార్టీ సీనియర్నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ను అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం దుండగులు పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి.. కార్లను
ఎంటర్ టైన్మెంట్ కింగని అభిమానులు పిలుచుకునే శ్రీవిష్ణు కొత్త సినిమా వస్తోందంటే మినిమమ్ ఫన్ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. సింగిల్ లో పెద్ద కథేం లేకపోయినా కేవలం వినోదంతో హిట్టు కొట్టేసి నిర్మాతకు లాభాలు ఇచ్చింది. సామాజవరగమన లాంటివి ఘనవిజయం
తాజాగా విష్ణు విన్యాసంతో బాక్సాఫీస్ ని పలకరించిన శ్రీవిష్ణు మరో కొత్త సినిమా మృత్యుంజయ్ కేవలం వారం గ్యాప్ లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. మార్చి 6 విడుదల కాబోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ కి శ్రీ హుసేన్ షా కిరణ్