మంగళగిరి : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘ఉత్తుత్తి ఆంధ్ర’గా మారి, విధ్వంసానికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతం నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పేర్కొన్నారు. కేవలం రెండేళ్లు
మంగళగిరి : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ‘ఉత్తుత్తి ఆంధ్ర’గా మారి, విధ్వంసానికి గురైన ఉత్తరాంధ్ర ప్రాంతం నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకు పోతోందని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు పేర్కొన్నారు. కేవలం రెండేళ్లు
న్యూఢిల్లీ : భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలనంగా మారాడు. తన పదవీ కాలం త్వరలో ముగియనుంది. తన మార్గదర్శకత్వంలో భారత జట్టు ఈ ఏడాది జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలుచుకుంది. విశ్వ విజేతగా నిలిచింది.
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన దురంధర్ -2 దుమ్ము రేపుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆశించిన దానికంటే అద్భుతంగా
యూరప్ : పొరుగు దేశాలపై ఇరాన్ దాడులకు దిగడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జి7. తక్షణమే నిలిపి వేయాలని కోరింది . ఇరాన్ చర్యలు ప్రాంతీయ , ప్రపంచ భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తున్నాయని హెచ్చరించింది. ఈ ఆక్రమణలను,
హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా గుర్తింపు పొందింది దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్. ఈ ఇద్దరి కాంబోలో అత్యంత విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. అద్భుతమైన మ్యూజికల్ హిట్ గా
అమెరికా : ఇరాన్ తమ దారికి రావాలని, దాడులను ఆపాలని లేక పోతే నాశనం కాక తప్పదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆదివారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. హోర్ముజ్ను తెరవండి లేదా విద్యుత్
హైదరాబాద్ : వాహన దారులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. లెర్నర్ లైసెన్స్కు ముందు ఆన్లైన్ రోడ్డు భద్రతా పరీక్షను తప్పనిసరి చేసింది . దీంతో వాహనదారులకు కోలుకోలేని షాక్ తగిలింది. దరఖాస్తుదారుల కోసం మూడు గంటల అవగాహన మాడ్యూల్ను
చెన్నై : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్ష భోగ్లేతో జరిగిన చిట్ చాట్ సందర్బంగా పలు అంశాల గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన 11 ఏళ్ల
తిరుమల : తిరుమలో శ్రీవారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాన్వాయ్ నుంచి దిగిన ఆయన కొద్దిసేపు కాలినడకన
హైదరాబాద్ : తెలుగు తెరపై సరికొత్త కాన్సెప్ట్తో రూపొందిన ఎమోషనల్ రివెంజ్ డ్రామా ‘డైమండ్ డెకాయిట్’. పార్ధ గోపాల్ నిర్మాణంలో, దర్శకుడు సూర్య జి యాదవ్ దర్శకత్వంలో పార్ధ గోపాల్ , మేఘన జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆడియో విడుదల