జనవరిలో సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ పెట్టుకుని, చివరిలో వచ్చినా నారి నారి నడుమ మురారితో హిట్టు కొట్టిన శర్వానంద్ మూడు నెలలు తిరగడం ఆలస్యం మరో కొత్త సినిమా బైకర్ తో వస్తున్నాడు. ఏప్రిల్ 3 విడుదల కాబోతున్న ఈ
జనవరిలో సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ పెట్టుకుని, చివరిలో వచ్చినా నారి నారి నడుమ మురారితో హిట్టు కొట్టిన శర్వానంద్ మూడు నెలలు తిరగడం ఆలస్యం మరో కొత్త సినిమా బైకర్ తో వస్తున్నాడు. ఏప్రిల్ 3 విడుదల కాబోతున్న ఈ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. అనేక అవమానాలు, అనుమానాలు, సందేహాల మధ్య పార్టీలో కొనసాగలేమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, “నా రాజకీయ జీవితానికి మీ తోడు
వాళ్లు వీళ్లు అనే తేడా లేదు. పెద్దా చిన్నా అనే బేధం లేదు. ఎవరు అందివస్తే.. వారిని మోసగించడమే!. వారి సొమ్మును కాజేయడమే. అది ఏ రూపంలో అయినా కావొచ్చు. ఇందుగలదందు లేదను సందేహం లేదు. సైబర్ మోసాలు ఏ రూపంలో
సెలబ్రిటీలకు విడాకులు, రెండో పెళ్లి ఈ రోజుల్లో సాధారణ విషయాలుగా మారాయి. టాలీవుడ్లోనూ ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన కొణిదెల నిహారిక వివాహ బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకున్న ఆమె,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో జరిగిన ఎన్నికల్లో అనేక కారణాల వల్ల ఓడిపోయామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తున్నామని అన్నారు. 2004కు ముందు కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, అది రాష్ట్రానికి మంచి ఫలితాలు తీసుకువచ్చినా
వచ్చే ఎన్నికల నాటికి గుడివాడ నియోజకవర్గంలో బలమైన నేత కోసం వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. బలమైన ఆర్థిక స్థాయి ఉండి, సామాజిక వర్గం పరంగా కూడా బలంగా ఉన్నవారి కోసం వెతుకుతోంది. గత మూడు నెలలుగా గుడివాడ నియోజకవర్గంపై వైసీపీ
‘బాహుబలి’ని చూసి తెలుగు ప్రేక్షకులతో పాటు మన ఫిలిం ఇండస్ట్రీ ఎంతగా గర్వించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పటిదాకా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాలీవుడ్ను చాలా తక్కువగా చూసేవారన్నది వాస్తవం. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమా తలెత్తుకునేలా చేసిందా చిత్రం.
ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ మ్యూజికల్ కన్సర్ట్ అంటే చాలు… యూత్ విరగబడి వచ్చేస్తారు. ఎంత రేటు పెట్టినా అదేం పెద్ద విషయం కాదన్నట్లు ఎగబడతారు. తన సంగీత విభావరుల్లో ఉండే ఊపే వేరు. తాజాగా
ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా అవతరించాక నంది అవార్డులకు ప్రాధాన్యం తగ్గిపోవడం గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. తెలంగాణలో గద్దర్ అవార్డులను ప్రకటించి వరుసగా రెండేళ్లు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో ఏపీలోనూ నంది అవార్డులు ఇవ్వాలంటూ మెగాస్టార్ చిరంజీవి,
దురంధర్-2 సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమాలు ఆడే ప్రతి చోటా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇండియా సంగతైతే చెప్పాల్సిన పని లేదు. హిందీ చిత్రాలు సాధారణంగా దక్షిణాదిన మరీ ఎక్కువ వసూళ్లు రాబట్టలేవు. పెద్ద సిటీల్లో తప్పితే.. ప్రభావం ఉండదు. కానీ