Day: April 2, 2026

Mindspace REIT acquires 2.6 million sq ft office asset in Chennai for ₹2,541 croreMindspace REIT acquires 2.6 million sq ft office asset in Chennai for ₹2,541 crore

Mindspace Business Parks REIT has bought a large office property in Chennai for approximately ₹2,541 crore. This acquisition significantly boosts its presence in South India. The deal includes existing office

Danube Properties Unveils AED 3.5M+ ‘Greenz’ Master Community in Dubai’s High-Growth Academic CityDanube Properties Unveils AED 3.5M+ ‘Greenz’ Master Community in Dubai’s High-Growth Academic City

Mumbai, April 01, 2026: Danube Properties has unveiled Greenz By Danube, its first large-scale integrated community featuring premium townhouses and villas – marking a major milestone in its expansion into

మ‌న్మ‌థుడి 100వ మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్మ‌న్మ‌థుడి 100వ మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌నచిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడు అక్కినేని నాగార్జున‌. త‌న సినీ కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 99 మూవీస్ చేశాడు. ఇది కూడా ఓ రికార్డ్. అటు న‌టుడిగా ఇటు యాంక‌ర్ గా త‌ను జ‌నాద‌ర‌ణ

పంజాబ్ కింగ్స్ షాన్ దార్ షోపంజాబ్ కింగ్స్ షాన్ దార్ షో

ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026లో హాట్ ఫెవ‌రేట్ గా బ‌రిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ స‌త్తా చాటింది. త‌న తొలి మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఆల్ రౌండ్ షోతో దుమ్ము రేపింది.

బ్యాంకు ఖాతాదారుల‌కు ఆర్బీఐ కోలుకోలేని షాక్బ్యాంకు ఖాతాదారుల‌కు ఆర్బీఐ కోలుకోలేని షాక్

హైద‌రాబాద్ : బ్యాంకు ఖాతాదారుల‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర స‌ర్కార్. ఈ మేర‌కు ఆర్బీఐ కీల‌క మార్పులు చేసింది. ఏప్రిల్ 1 బుధ‌వారం నుంచి డ‌బ్బుల లావాదేవీల‌కు సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైంది,

సీతారాములోరి క‌ళ్యాణానికి పోటెత్తిన భ‌క్తులుసీతారాములోరి క‌ళ్యాణానికి పోటెత్తిన భ‌క్తులు

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్టలో ఇవాళ‌ శ్రీ సీతారామ కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టిటిడి ఈవో శ్రీ ఎం. రవిచంద్ర ఆదేశాల మేరకు టీటీడీ ఉన్నత అధికారులు, జిల్లా అధికారులతో సమిష్టిగా

ఏపీ పంచాయ‌తీరాజ్ కు సీఎం చంద్ర‌బాబు కంగ్రాట్స్ఏపీ పంచాయ‌తీరాజ్ కు సీఎం చంద్ర‌బాబు కంగ్రాట్స్

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంతోషం వ్య‌క్తం చేశారు. కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రంలో ప్ర‌గ‌తి ప‌రుగులు తీస్తోంద‌న్నారు. ఇందులో భాగంగా అన్ని రంగాలను మ‌రింత బ‌లోపేతం చేయ‌డంపై ఫోక‌స్ పెట్టామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా తాజాగా కేంద్ర

అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారుఅసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారు

హైద‌రాబాద్ : కాంగ్రెస్ స‌ర్కార్ అనుస‌రిస్తున్న విధానాల‌పై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. త‌మ ఇష్టానుసారం శాస‌న స‌భ‌ను నడుపుతున్నారంటూ ఆరోపించారు. అసెంబ్లీలో టీ బ్రేక్ అని చెప్పి ఒక‌సారి ,

ద‌ళిత క్రిష్టియ‌న్లపై తీర్పు రాజ్యాంగ విరుద్దంద‌ళిత క్రిష్టియ‌న్లపై తీర్పు రాజ్యాంగ విరుద్దం

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ద‌ళిత క్రిష్టియ‌న్ల‌కు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత బాధాక‌ర‌మ‌ని అన్నారు. ఇది పూర్తిగా భార‌త రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉంద‌న్నారు. ఇవాళ ప్ర‌ధాన వ్య‌వ‌స్థ‌ల‌న్నీ

శ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులుశ్రీవాణి ఆన్ లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో మార్పులు

తిరుమల: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ( టీటీడీ) శ్రీవాణి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కీల‌క మార్పులు చేసింది. గతంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించింది. ఈ నుంచి భక్తులు శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10వేలు విరాళంతోపాటు, వీఐపీ