ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ డేట్ కోసం అప్పుడే పోటీలు పడుతూ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్న వైనం తెరవెనుక జరుగుతోంది. ఒకవేళ పెద్ది వాయిదా లేకపోతే ఈపాటికి
ఏప్రిల్ 30 పెద్ది రావడం లేదని లోకం కోడై కూస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించకపోయినా ఇతర నిర్మాతలు ఆ డేట్ కోసం అప్పుడే పోటీలు పడుతూ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్న వైనం తెరవెనుక జరుగుతోంది. ఒకవేళ పెద్ది వాయిదా లేకపోతే ఈపాటికి
ఏప్రిల్ 30 ‘పెద్ది’ తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన ‘గాయపడ్డ సింహం’ తెలివిగా మే 1 రిలీజ్ డేట్ ని దిల్ రాజు సమక్షంలో ప్రకటించుకుని సేఫ్ గేమ్ ఆడింది. ఎలాగూ రామ్
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్.. తాను జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) మూవీలో ఎందుకు నటించట్లేదో వివరించి చెప్పడం చర్చనీయాంశంగా చెప్పిన సంగతి తెలిసిందే. ముందు టొవినో ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా.. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వాయు వేగ మనో వేగాలతో కదలడం గమనార్హం. ఉదాహరణకు.. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్ కు భారీగా డ్యామేజ్ అయ్యింది. ఆయనకు అమెరికన్ల మద్దతు నానాటికి తగ్గిపోవటమే కాదు.. ఇప్పుడు మైనస్ లోకి వెళ్లిపోయిన వైనం
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా కార్యక్రమం జరిగితే ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఒక మాట చెప్పారు. రాజకీయంగా ఏదైనా నిర్ణయం బెడిసికొడితే.. దాని మీద స్టాండ్ మార్చుకోవడంలో
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ స్ట్రాటజీ బ్రహ్మాండంగా వర్కౌట్ అయితే కొన్నిసార్లు మిస్ ఫైర్ అవుతుంది. లాభపడిన వాళ్ళు ఎంత ఉన్నారో నష్టపోయిన వాళ్ళు అంతకు
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ ఉంటాడు. కానీ పెద్దగా ఆడిన దాఖలాలు తక్కువ. ఒకటి ఆరా తప్ప సక్సెస్ లు లేవు. అయినా సరే నిర్మాతలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని కలిపి కొత్త రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు సుమారు 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా కండిషన్ ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. సినీ నటులు