తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్` పేరును వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. `పార్టీ పార్టీ కొత్త జెండా` నినాదంతో ఆమె చేసిన ప్రకటన తెలిసిందే. అంటే..
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం.. బీఆర్ఎస్కు ఊహించని సంకటం ఎదురైంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కవిత.. పాత `టీఆర్ ఎస్` పేరును వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. `పార్టీ పార్టీ కొత్త జెండా` నినాదంతో ఆమె చేసిన ప్రకటన తెలిసిందే. అంటే..
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు ట్రాక్ రికార్డు మెగా ఫ్యాన్స్ కి బాగా తెలుసు. అన్నయ్య చిరంజీవితో తీసిన మొదటి ప్రొడక్షన్ డెబ్యూ ‘రుద్రవీణ’ కమర్షియల్
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు ఎలా హల్చల్ చేశాయో తెలిసిందే. సోషల్ మీడియాలో ఏది నిజం, ఏది అబద్ధం తెలుసుకోలేని పరిస్థితుల్లో కొందరు ఇదంతా వాస్తవమే
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే మిగిలి ఉంది. ఇది కూడా త్వరలోనే పూర్తవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. అయితే.. ఎలానూ చట్టబ ద్దత వచ్చేసినట్టే కాబట్టి..
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మావిగన్ లాంటి ఆలోచనలు జగన్ లాంటి వారికే వస్తాయని అధికార కూటమి విమర్శలు గుప్పిస్తుంటే… అమరావతి కంటే మెరుగైన రాజధాని
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని ముందు జాగ్రత్త చర్యగా తమ ఏర్పాట్లలో తామున్నారు. దర్శకుడు బుచ్చిబాబు చెన్నై వెళ్ళిపోయి రెహమాన్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులు ఈ దాడికి పాల్పడ్డాయి. సిద్ధిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి నేతృత్వంలో భారీ
ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడంలోనే అసలైన గౌరవం, మర్యాద ఉంటాయని మరోసారి ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చాటి చెప్పారు. తరచుగా ఆయన ఆడంబరాలకు పోకుండా.. సాధారణ నాయకుడిగానే వ్యవహరిస్తున్నారు. నిజానికి ఇటు పార్టీ పరంగా
పదవుల కోసం తన చుట్టూ తిరగడం కాదని, ప్రజల చుట్టూ తిరగాలని టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హితబోధ చేశారు. క్షేత్రస్థాయిలో బాగా పనిచేస్తేనే పార్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో వచ్చే ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీకి ఓటింగ్ శాతం పెరిగితేనే
ఇప్పుడు అన్ని పరిశ్రమల్లో, సోషల్ మీడియాలో హాట్ గా ఉన్న డిస్కషన్స్ లో రామాయణ టీజర్ దే ఫస్ట్ ప్లేస్. నాలుగు వేల కోట్లతో తీశారు కాబట్టి మతిపోయే స్థాయిలో ఉంటుందని ప్రిపేర్ అయిన ప్రేక్షకులకు అందులో కంటెంట్ షాక్ ఇచ్చింది.