Not long ago, buying property in India meant endless site visits, unreliable information, confusing price variations, and decisions based largely on instinct rather than insight. Today, Artificial Intelligence (AI) is
Not long ago, buying property in India meant endless site visits, unreliable information, confusing price variations, and decisions based largely on instinct rather than insight. Today, Artificial Intelligence (AI) is
Institutional investments in Indian real estate surged 25% to $1.6 billion in Q1 2026, propelled by a 57% jump in domestic capital. Office assets dominated, attracting 50% of total inflows,
బీహార్ : బీహార్ రాష్ట్ర చరిత్రలో అరుదైన రికార్డ్ సృష్టించారు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తనకు రాష్ట్ర సర్కార్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన ఒప్పందంలో భాగంగా తను
అమరావతి : అమరావతిపై మాజీ సీఎం జగన్ రెడ్డికి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే జగన్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారని
చెన్నై : తమిళ చలన చిత్ర రంగంలో అత్యంత జనాదరణ పొందిన అరుదైన నటుడు రజనీకాంత్. తను నటిస్తున్న తాజా సీక్వెల్ చిత్రం జైలర్ -2 మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా తలైవా వెల్లడించడం విశేషం.
హైదరాబాద్ : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా ఆదివారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్-II భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం ఎ. రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠను రేపింది ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ కు జరిగిన మున్సిపల్ ఎన్నిక. చివరకు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. కానీ భారతీయ జనతా పార్టీ ఈ కీలక పదవిని కైవసం చేసుకోవడం
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించి తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈనెల 10, 17, 24 తేదీలలో శుక్రవారం సందర్భంగా
అమరావతి : దివంగత, మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు ప్రశంసనీయమని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 10, 24వ