Day: April 6, 2026

ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదేఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ బీజేపీదే

ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ‌ను రేపింది ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ కు జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌. చివ‌ర‌కు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య పోటీ నెల‌కొంది. కానీ భార‌తీయ జ‌న‌తా పార్టీ ఈ కీల‌క ప‌ద‌విని కైవ‌సం చేసుకోవ‌డం

టీటీడీ అనుబంధ ఆల‌యాల్లో విశేష ఉత్స‌వాలుటీటీడీ అనుబంధ ఆల‌యాల్లో విశేష ఉత్స‌వాలు

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్తానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏప్రిల్ నెల‌కు సంబంధించి తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో విశేష ఉత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 10, 17, 24 తేదీలలో శుక్రవారం సందర్భంగా

జగ్జీవ‌న్ రాం అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయంజగ్జీవ‌న్ రాం అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయం

అమ‌రావ‌తి : దివంగ‌త‌, మాజీ ఉప ప్ర‌ధాన‌మంత్రి బాబు జ‌గ్జీవ‌న్ రామ్ దేశానికి అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు

శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలుశ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 10, 24వ

రాజధాని అమ‌రావ‌తిపై జగన్ ది పూట‌కో మాటరాజధాని అమ‌రావ‌తిపై జగన్ ది పూట‌కో మాట

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : దేశం మొత్తం ఏపీ రాజధాని అమరావతి అని అంటుంటే జగన్ మాత్రం గంటకో మాట మాట్లాడుతున్నాడని ధ్వ‌జ‌మెత్తారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఒకసారి అమరావతే రాజధాని అంటారు.. మరోసారి మూడు రాజధానులంటారు,

చెరువుల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దాలిచెరువుల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి

హైద‌రాబాద్ : ఇక నుంచి చెరువుల‌ను అందంగా తీర్చిదిద్ద‌డంతో పాటు ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చి దిద్దాల‌ని ఆదేశించారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. మాధాపూర్‌లోని త‌మ్మిడికుంట‌తో పాటు సున్నం చెరువుల‌ను ప‌రిశీలించారు. చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్న తీరును క్షేత్ర స్థాయిలో