Thousands of homebuyers across India face a nightmare when an under construction project stalls after years of consistent payments. Statistics indicate that over 4 lakh housing units are currently stuck
Thousands of homebuyers across India face a nightmare when an under construction project stalls after years of consistent payments. Statistics indicate that over 4 lakh housing units are currently stuck
Yamuna Expressway Industrial Development Authority is launching a new residential scheme. It offers 973 plots near Noida International Airport. This scheme aims to meet the growing housing demand. Applications open
నిర్మల్ జిల్లా : ప్రసిద్ద పుణ్య క్షేత్రం బాసర ఆలయ అభివృద్ది పనులు ఇక శరవేగంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన
న్యూఢిల్లీ : అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఫెమా ఖండు ఆధ్వర్యంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలకు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐతో విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది.
అనంతపురం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు నీటి భద్రత గురించి. సోమవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ‘#జలధార’ కార్యక్రమాన్ని
శ్రీకాకుళం జిల్లా : శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టు పురోగతి పనులను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేశారు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అచ్చెన్నాయుడు. సోమవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా మూలాపేట పోర్టు పనులను పరిశీలించారు. అనంతరం పోర్టు
ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం భక్తి భరితంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి, నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది.తులసీదళాలు, మల్లెలు, రోజాలు,
హైదరాబాద్: దక్షిణ భారతదేశంలోని ఏకైక జ్ఞాన సరస్వతి ఆలయం.. అక్షరాభాస్యాలకు ఆలవాలమైన క్షేత్రం పునః నిర్మాణంతో కొత్త శోభను సంతరించు కోబోతోంది. వేద వ్యాస మహర్షితో ప్రతిష్టతమైన ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం.. కోనేరు.. ఉత్తర ద్వారం
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2027 డిసెంబర్ నాటికి తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయాల నిర్మాణాలను పూర్తి చేస్తామని ప్రకటించారు. హైకోర్టు కొత్త భవన సముదాయ నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో
కర్నూలు జిల్లా : త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్రకటించారు. విద్యతోనే కురబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రానున్న స్థానిక