Day: April 7, 2026

Under Construction Project Stalls: RERA vs IBC Remedies ([full_year] Guide)Under Construction Project Stalls: RERA vs IBC Remedies ([full_year] Guide)

Thousands of homebuyers across India face a nightmare when an under construction project stalls after years of consistent payments. Statistics indicate that over 4 lakh housing units are currently stuck

Days after Noida airport launch, YEIDA offers over 950 housing plotsDays after Noida airport launch, YEIDA offers over 950 housing plots

Yamuna Expressway Industrial Development Authority is launching a new residential scheme. It offers 973 plots near Noida International Airport. This scheme aims to meet the growing housing demand. Applications open

ఇక శ‌ర‌వేగంగా బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులుఇక శ‌ర‌వేగంగా బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులు

నిర్మ‌ల్ జిల్లా : ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులు ఇక శ‌ర‌వేగంగా కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు సోమ‌వారం శంకుస్థాపన

అరుణాచ‌ల్ సీఎంపై విచార‌ణ‌కు సుప్రీంకోర్టు ఆదేశంఅరుణాచ‌ల్ సీఎంపై విచార‌ణ‌కు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ : అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం ఫెమా ఖండు ఆధ్వ‌ర్యంలో చోటు చేసుకున్న అవినీతి, అక్ర‌మాల‌కు సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు సీబీఐతో విచార‌ణ చేప‌ట్టాల‌ని స్ప‌ష్టం చేసింది.

నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌నీటి భ‌ద్ర‌త, సంర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌

అనంత‌పురం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు నీటి భ‌ద్ర‌త గురించి. సోమ‌వారం అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసం చేపట్టిన 100 రోజుల యాక్షన్ ప్లాన్ ‘#జలధార’ కార్యక్రమాన్ని

మూలాపేట పోర్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలిమూలాపేట పోర్టు ప‌నుల‌ను వేగ‌వంతం చేయాలి

శ్రీ‌కాకుళం జిల్లా : శ్రీ‌కాకుళం జిల్లాలోని మూలాపేట పోర్టు పురోగ‌తి ప‌నుల‌ను మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రులు బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి, అచ్చెన్నాయుడు. సోమ‌వారం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా మూలాపేట పోర్టు ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంతరం పోర్టు

క‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగంక‌మ‌నీయం క‌డు ర‌మ‌ణీయం పుష్ప యాగం

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం భక్తి భరితంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, ఆలయ శుద్ధి, నిత్యారాధనలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం వైభవంగా ప్రారంభమైంది.తులసీదళాలు, మల్లెలు, రోజాలు,

రూ.225 కోట్ల‌తో బాస‌ర ఆల‌య పునః నిర్మాణంరూ.225 కోట్ల‌తో బాస‌ర ఆల‌య పునః నిర్మాణం

హైద‌రాబాద్‌: ద‌క్షిణ భార‌త‌దేశంలోని ఏకైక జ్ఞాన స‌ర‌స్వ‌తి ఆల‌యం.. అక్ష‌రాభాస్యాల‌కు ఆల‌వాల‌మైన క్షేత్రం పునః నిర్మాణంతో కొత్త శోభ‌ను సంత‌రించు కోబోతోంది. వేద వ్యాస మ‌హ‌ర్షితో ప్ర‌తిష్ట‌త‌మైన ముగ్గురు అమ్మల ఆల‌యం ఆచారాల‌కు అనుగుణంగా సమున్నత‌మైన రాజ‌గోపురం.. కోనేరు.. ఉత్తర ద్వారం

2027 నాటికి హైకోర్టు భ‌వ‌నాలు పూర్తి చేస్తాం2027 నాటికి హైకోర్టు భ‌వ‌నాలు పూర్తి చేస్తాం

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 2027 డిసెంబర్ నాటికి తెలంగాణ హైకోర్టు నూతన భవన సముదాయాల నిర్మాణాలను పూర్తి చేస్తామని ప్రకటించారు. హైకోర్టు కొత్త భవన సముదాయ నిర్మాణంతో పాటు రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లో

త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలుత్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు

కర్నూలు జిల్లా : త్వరలో గుడికట్ల పూజారులకు గౌరవ వేతనంతో పాటు ఆలయ నిర్వహణకు నిధులు కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ప్ర‌క‌టించారు. విద్యతోనే కురబల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రానున్న స్థానిక