గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం తోడైంది. దీంతో ప్లాస్టిక్ ధరలు మొదలు సముద్ర రవాణా ఖర్చుల వరకు అన్ని పెరిగిన పరిస్థితి. దీంతో..
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం తోడైంది. దీంతో ప్లాస్టిక్ ధరలు మొదలు సముద్ర రవాణా ఖర్చుల వరకు అన్ని పెరిగిన పరిస్థితి. దీంతో..
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు కానీ ఇంకా థియేటర్లలో ఆడుతోందంటే ఆశ్చర్యమనిపించినా ఇది నిజం. తమిళనాడు వ్యాపారవేత్త శరవణన్ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామాకు
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ – కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలుపెట్టనున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ ఇంకా పూర్తి స్థాయిలో స్టార్ట్ కాక ముందే
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున చర్చ జరగడం.. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒప్పందం కూడా చేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాన
రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఛలో తర్వాత మళ్ళీ అంత పెద్ద హిట్టు తనకు దక్కపోవడం విచిత్రమే. ఇదిలా ఉండగా
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు… ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి పనులు సాగుతున్న తీరుతో పిఠాపురం జనం ఆనందోత్సహాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పవన్ చేస్తున్న ప్రతి
టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్ వన్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు.. వాసు వర్మ అనే కొత్త దర్శకుడితో నాగార్జున కెరీర్లో మైల్ స్టోనీ మూవీ అయిన
తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో తండ్రీకొడుకులైన జయరాజ్, బెనిక్స్ మృతికి కారణమైన 9 మంది పోలీసు సిబ్బందికి ఉరిశిక్ష విధించింది. ఈ ఘటనను అరుదైన కేసుగా
నాగరిక సమాజంలో మర్యాద అన్నది ప్రాథమికం. నిత్యం నాగరిత గురించి భారీ ఎత్తున లెక్చర్లు ఇచ్చే అమెరికన్ల తీరుకు భిన్నంగా వారిని పాలించే పాలకులు మాత్రం పచ్చి బూతులతో విరుచుకుపడటం కనిపిస్తుంది. ‘కల్చర్’ తెలీని పశువులు అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడే
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ఎర్త్ పెడుతున్నారా?… ఆయన ప్రాభవాన్ని.. వైభవాన్ని కూడా తగ్గించేలా తెరవెనుక వ్యూహాత్మక కార్యాచరణకు రంగం రెడీ అవుతోందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. రాజకీయంగా.. వ్యాపారం పరంగా