రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దురంధర్ ని టాలీవుడ్ లో కనక తీస్తే అయిదు వందల కోట్లు ఖర్చు పెట్టించి, క్వాలిటీ తక్కువగా
రచయిత బివిఎస్ రవి ఒక్కోసారి బాగా ఓపెన్ అయిపోతారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దురంధర్ ని టాలీవుడ్ లో కనక తీస్తే అయిదు వందల కోట్లు ఖర్చు పెట్టించి, క్వాలిటీ తక్కువగా
పేర్ని నాని. వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి. గత ఎన్నికల్లో ఆయన పోటీ నుంచి తప్పుకొని వారసుడు కిట్టుకు అవకాశం ఇచ్చారు. అయితే..కూటమి ప్రభావంతోపాటు..స్థానికంగా పెరిగిన వ్యతిరేకత కూడా తోడై.. పేర్ని వారసుడు పరాజయం పాలయ్యారు. కానీ, చిత్రం ఏంటంటే..
అనిల్ రావిపూడి సినిమాలో ఛాన్స్ అంటే తెలుగులో అంతకుమించిన బంపరాఫర్ లేదన్నట్లే. హిట్ మెషీన్గా పేరు తెచ్చుకున్న అనిల్.. ఇప్పటిదాకా అపజయం అన్నదే లేకుండా సాగిపోతున్నాడు. ఒక్క ‘ఎఫ్-3’ మాత్రమే ఓ మోస్తరు ఫలితంతో సరిపెట్టుకుంది కానీ.. ఇప్పటిదాకా అనిల్ తీసిన మిగతా
ఏఐని వాడుకుని ఇప్పుడు హీరోయిన్ల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా జనాలు ఎలా రెచ్చిపోతున్నారో.. ఇంటర్నెట్ ఎంత విశృంఖలంగా తయారైందో చూస్తూనే ఉన్నాం. డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోల విషయంలో హీరోయిన్లు ఎంత మొత్తుకుంటున్నా ఫలితం ఉండట్లేదు. ఈ ఇంటర్నెట్ మహా సముద్రంలో ఎవరు
ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ మరోస్థాయికి చేరుకుంటుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏపీలోని విశాఖకు.. మిగిలిన ప్రపంచానికి
ఎంత గ్యాప్ వచ్చినా పర్లేదు క్వాలిటీనే ముఖ్యమనే హీరో అడివి శేష్ కొత్త సినిమా డెకాయిట్ ఈ శుక్రవారం ఏప్రిల్ 10 థియేటర్లలో అడుగు పెట్టనుంది. ముందు రోజు ప్రీమియర్లు వేయాలా వద్దానే దాని మీద నిర్మాత సుప్రియ యార్లగడ్డ ఇంకా
మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ కీలక మ్యాచులు ఉండటంతో వాటి ప్రభావం థియేటర్ కలెక్షన్ల మీద పడింది. ఒక్క హాట్ స్టార్
ఒక పవన్ కళ్యాణ్ సినిమా ఇంత వేగంగా ఫేడవుట్ అవ్వడం ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనే జరిగిందని చెప్పాలి. గతంలో అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్లు పవన్ చూసినప్పటికీ కనీసం దాని పేరు మీద కొన్ని ఓపెనింగ్ రికార్డులు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని
ఫ్లాపుల పరంపరకు తెరదించుతూ.. ఈ ఏడాది కపుల్ ఫ్రెండ్లీ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు యువ కథానాయకుడు సంతోష్ శోభన్. కెరీర్లో ఎక్కువగా కామెడీ సినిమాలు ట్రై చేసిన అతను.. కపుల్ ఫ్రెండ్లీ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీతో సక్సెస్ సాధించడం
ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ఆ పార్టీ తరఫున ఎంపీగా కూడా గెలిచిన రఘురామ కృష్ణం రాజు తర్వాత ఆ పార్టీకి బద్ధ శత్రువుగా మారిపోయిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదికే మారిన ఆయన.. తర్వాతి నాలుగేళ్లు