Day: April 8, 2026

రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందిరాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది

హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం పిచోడి చేతిలో రాయిలాగా అయి పోయింద‌న్నారు. ఇది భూసేకర కాద‌ని, దళిత బలహీన వర్గాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న దండయాత్ర అని మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ప‌రిగి

రామ్ గోపాల్ వ‌ర్మా క‌ల‌కాలం వ‌ర్దిల్లు..!రామ్ గోపాల్ వ‌ర్మా క‌ల‌కాలం వ‌ర్దిల్లు..!

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్రసీమ‌లో త‌ను ఓ ట్రెండ్ సెట్ట‌ర్. తీసిన తొలి సినిమాతోనే షేక్ చేసిన వ్య‌క్తి. అత‌నే రామ్ గోపాల్ వ‌ర్మ అలియాస్ ఆర్జీవి. త‌ను ఏప్రిల్ 7న‌, 1962లో పుట్టాడు. నేటికీ ఏదో ఒక అంశంపై

ఉపాధి హామీ నిధులను ఇంటిగ్రేట్ చేయాలి : సీఎంఉపాధి హామీ నిధులను ఇంటిగ్రేట్ చేయాలి : సీఎం

అమరావతి : జలధార-జలహారతి కార్యక్రమాన్ని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల యంత్రాంగం అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో జలధార కార్యక్రమం అమలుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాల కలెక్టర్ల సహా జిల్లాల్లోని వివిధ

జ‌గ‌న్ రెడ్డివ‌న్నీ అబ‌ద్దాలే : జ‌నార్ద‌న్ రెడ్డిజ‌గ‌న్ రెడ్డివ‌న్నీ అబ‌ద్దాలే : జ‌నార్ద‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. త‌న‌కు ఏపీపై ప్రేమ లేద‌న్నారు. రోజుకో మాట మాట్లాడుతూ ప్రజ‌ల‌ను త‌ప్పుదోవ

టీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లుటీటీడీ నిత్య అన్న‌దానం ప‌థ‌కానికి 40 ఏళ్లు

హైద‌రాబాద్ : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విల‌సిల్లుతోంది తిరుమ‌ల పుణ్య‌క్షేత్రం. ప్ర‌తి నిత్యం 70 వేల మందికి పైగా భ‌క్తులు శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే భ‌క్త బాంధ‌వుల కోసం

రాజ‌కీయాల‌కు అతీతంగా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్దిరాజ‌కీయాల‌కు అతీతంగా నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ది

ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ అభివృద్ధి విషయంలో నియోజకవర్గాల పట్ల తారతమ్యం లేకుండా, ఎవరి పట్ల వివక్ష చూపించకుండా రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో అధికార, ప్రతిపక్ష నియోజకవర్గాల తేడా