నిజమేనండోయ్…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి సంస్మరణార్థం మంత్రి ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ముందు అడ్మిషన్ల కోసం జనం
నిజమేనండోయ్…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన కుమారుడు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి సంస్మరణార్థం మంత్రి ఏర్పాటు చేసిన ఓ పాఠశాల ముందు అడ్మిషన్ల కోసం జనం
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ ఎలా ఉన్నా టీమ్ మాత్రం తామో గొప్ప అద్భుతాన్ని చూపించిన ఫీలింగ్ లో ఉంది. ఇదిలా ఉండగా దర్శకుడు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది ఏప్రిల్లో అరెస్టైన ఆయన దాదాపు ఏడాది కాలంగా జ్యుడీషియల్ కస్టడీలో
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి. అన్ని చోట్ల ఓపెన్ అయ్యాక ట్రెండింగ్ ఏ స్థాయిలో ఉందనేది క్లారిటీ వస్తుంది. అయితే ట్రైలర్
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మాలను పార్లమెంటు ఉభయ సభలు తోసిపుచ్చాయి. దీంతో ఆయనపై ఎలాంటి అభిశంసన తీర్మానం ఉండదు. పైగా.. రాజ్యసభ చైర్మన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. తమిళ వెట్రి కళగం(టీవీకే) పార్టీని పెట్టుకున్న ఆయన ప్రస్తుత ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా బరిలో దిగారు.
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం, యూత్ మద్దతు ఎక్కువగా రాకాసకు కనిపించడం లాంటి కారణాలు కొంత ప్రభావితం చేశాయి. అయితే అనూహ్యంగా బైకర్ వీక్ డేస్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు ఏపీలోని విపక్షం వైసీపీ మంగళవారం ఉదయం వినూత్న నిరసనకు దిగింది. ప్రతి ఆదివారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు పేరిట రాజకీయ
ఏపీలో కూటమి పాలన ఎలాంటి ఇబ్బంది లేకుండానే సాగుతోంది. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ సాగడంతో పాటుగా రాష్ట్ర అభివృద్ధికి పక్కా ప్రణాళికలతో కేటమి సాగుతోంది. కూటమిలోని 3 పార్టీల మధ్య కూడా పెద్దగా పొరపొచ్చాలేమి లేవనే చెప్పాలి. టీడీపీ అధినేత, ఏపీ
ఇండస్ట్రీ, ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న క్షణం పెద్ది అనౌన్స్ మెంట్. ఏప్రిల్ 30 రావడం లేదని ప్రపంచం మొత్తం కోడై కూస్తున్నా నిర్మాణ సంస్థలు మాత్రం పెదవి విప్పడం లేదు. దీనికి తోడు రామ్ చరణ్ మొన్న రాకాస ఇంటర్వ్యూలో