Noida Authority has lifted a ban on four Sports City projects. This decision allows for the revival of approximately 32,000 flats. The ban was imposed in 2021 due to irregularities.
Noida Authority has lifted a ban on four Sports City projects. This decision allows for the revival of approximately 32,000 flats. The ban was imposed in 2021 due to irregularities.
New Delhi, April 08, 2026: The decision by the Reserve Bank of India to hold the repo rate underscores a calibrated approach to balancing growth and inflation in an environment
అమరావతి : యువత పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని, మరింత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుంచి ఒకరిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు
న్యూఢిల్లీ : టెలికాం ఆపరేటర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ట్రాయ్. సామాన్య ప్రజలకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా మొబలై రీఛార్జ్ ల విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో సంచలన ప్రకటన చేసింది.
మంగళగిరి: కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం 87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై పార్టీ కార్యాలయానికి తరలి వచ్చిన సామాన్యులు,
సోమందేపల్లి/శ్రీసత్యసాయి జిల్లా : నీటితోనే సంపద సృష్టించొచ్చాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమని, అందుకనే ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
అమరావతి : ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు, కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతో పాటు సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి
సిడ్నీ : మద్యం మత్తులో ఉన్న ప్రముఖ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సిడ్నీలో పట్టుబడడం కలకలం రేపింది. పీఎస్ఎల్లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. రక్తంలో చట్టబద్ధమైన పరిమితికి మించిన ఆల్కహాల్ స్థాయి నమోదు కావడంతో పాటు మద్యం తాగి
అమరావతి : దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర ఏపీకి ఉందని గుర్తు చేశారు. అమరావతి పరేడ్
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిపాలనా పరంగా మరింత ఫోకస్ పెట్టారు. ఈ మేరకు భారీ ఎత్తున నిధులను కేటాయించారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేయడంపై ఎక్కువగా దృష్టి సారించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రస్తుతం