Buzz around #Dacoit is getting stronger with every passing day, and the latest talk from film circles is only adding more excitement to the project. According to fresh industry chatter,
Buzz around #Dacoit is getting stronger with every passing day, and the latest talk from film circles is only adding more excitement to the project. According to fresh industry chatter,
వైసిపి అధినేత జగన్ ప్రకటించిన `ప్లాన్ బి` పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలు ఒక నిశ్చితాభిప్రాయంలో ఉన్నప్పుడు.. దానిని మార్చాలని ప్రయత్నించటమే పెద్ద తప్పిదం అవుతుంది. గతంలో మూడు రాజధానులు అన్నప్పుడు కూడా ప్రజలు
నిజమేనండోయ్… భానుడి భగభగలు అప్పుడే మొదలైపోయాయి. మార్చి మాసంలో అప్పుడప్పుడు చిరు జల్లులతో పెద్దగా ఎండ ప్రభావం అయితే పెద్దగా నమోదు కాలేదు. పగటి పూట కూడా చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత అంతగా కనిపించలేదు. చల్లగా, ఒకింత ఆహ్లాదకర వాతావరణ
చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన ముద్ర వేశాడు. ఆ తర్వాత ‘సవ్యసాచి’తో నిరాశపరిచినా.. ఆపై కార్తికేయ-2, తండేల్ చిత్రాలతో విజయాలందుకున్నాడు. చందూతో ఈసారి ఒక భారీ
వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కంటిలో నలుసులా మారిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత జగన్ పై షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ ను విమర్శించే ఏ
వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు. ఇలా బహిరంగంగా బొత్స ఏడ్చింది.. ఏదో పార్టీ సమావేశంలో కాదు. మీడియా ముందు ఆయన వెక్కివెక్కి ఏడ్చారు. ఈ మేరకు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అమరావతిలోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. తండ్రి మరణం ఇంకా నిర్ధారణ కాక
రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ రూపంలో వరసగా మూడు వంద కోట్ల బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తర్వాత వస్తున్న మూవీగా దీని మీద అంచనాలు
టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై తరచుగా సమీక్షిస్తున్న ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. తాజాగా జిల్లాల వారీగా ఎమ్మెల్యేలపై సమీక్షించారు. ప్రధానంగా 3 అంశాలపై ఆయన దృష్టి పెడుతున్నారు. 1) ప్రజల మధ్య ఉండడం. 2) ప్రజాదర్బార్లు
“రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్… రావాలి జగన్..కావాలి జగన్..మన జగన్….’’ 2019 ఎన్నికలకు ముందు వైసీపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ పాట మార్మోగింది. జగన్ గెలుపునకు ఈ పాట దోహదం చేసిందని వైసీపీ నేతలు అంటుంటారు. ఒక రాజకీయ పార్టీ