Day: April 11, 2026

శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం నిందితుడు అరెస్ట్శ్రీవారి వీఐపీ దర్శనం పేరుతో మోసం నిందితుడు అరెస్ట్

తిరుప‌తి : తిరుమలలో శ్రీవారి వీఐపీ దర్శనం కల్పిస్తామని సోషల్ మీడియా వేదికల ద్వారా అమాయక భక్తులను మోసం చేస్తున్న తమిళనాడు రాష్ట్రం లోని తిరువల్లూరు జిల్లాకు చెందిన సి. సెంథిల్ కుమార్ (47 సంవత్సరాలు) ను తిరుమల II టౌన్

పూలే జయంతి రాష్ట్ర పండుగగా అధికారిక నిర్వహణపూలే జయంతి రాష్ట్ర పండుగగా అధికారిక నిర్వహణ

అమరావతి : ఈ నెల 11న బడుగుల ఆశాజ్యోతి మహ్మత్మా జ్యోతిరావు పూలే ద్విశతబ్ది జయంతి ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జ్యోతిరావు పూలే జయంతిని రాష్ట్ర

తెలంగాణ స‌ర్కార్ పై హైకోర్టు సీరియ‌స్తెలంగాణ స‌ర్కార్ పై హైకోర్టు సీరియ‌స్

హైద‌రాబాద్ : పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపునకు సంబంధించి జ‌రుగుతున్న జాప్యంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది మ‌రోసారి హైకోర్టు. ఈ కేసులను తదుపరి విచారణ కోసం జూన్ 10వ తేదీకి వాయిదా వేసింది.

తిరుమలలో పారిశుద్ధ్యానికి టీటీడీ పెద్దపీటతిరుమలలో పారిశుద్ధ్యానికి టీటీడీ పెద్దపీట

తిరుమ‌ల : తిరుమలలో భక్తుల ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణకు టీటీడీ పెద్ద పీట వేస్తోంది. రోజుకు సగటున 80 వేల నుండి 1 లక్ష మంది భక్తులు సందర్శిస్తున్న నేపథ్యంలో సుమారు 4.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ

వేద విజ్ఞాన పీఠం మహోన్నత ప్రస్థానంవేద విజ్ఞాన పీఠం మహోన్నత ప్రస్థానం

తిరుమ‌ల : భారతీయ సంస్కృతికి మూలాధారమైన వేద సంప్రదాయాల పరిరక్షణ, ప్రచారం మరియు ప్రోత్సాహంలో టీటీడీ అగ్రగామిగా నిలుస్తోంది. ఈ దిశగా తిరుమలలోని ధర్మగిరిలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠం దేశంలోనే అత్యున్నత వేద విద్యా కేంద్రంగా వెలుగొందుతోంది. 1884

మరింత జ‌న‌రంజ‌కంగా ఎస్వీబీసీ ప్రసారాలుమరింత జ‌న‌రంజ‌కంగా ఎస్వీబీసీ ప్రసారాలు

తిరుపతి : శ్రీవారి భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతి కలిగించేలా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) ప్రసారాలను విస్తరించనున్నట్లు టిటిడి జేఈవో (వైద్యం, విద్య), ఇంఛార్జి సీఈవో డా. ఎ. శరత్ స్ప‌ష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా

హెచ్‌ఐవీ బాధితుల ప‌ట్ల వివక్ష చూపొద్దుహెచ్‌ఐవీ బాధితుల ప‌ట్ల వివక్ష చూపొద్దు

హైద‌రాబాద్ : రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ న‌ర‌సింహ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. స‌మాజంలో రోజు రోజుకు హెచ్ ఐ వీ బాధితులు పెరిగి పోతున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కానీ వారి ప‌ట్ల ప్రేమ పూర్వ‌కంగా ఉండాల‌ని

ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా డైమండ్ డెకాయిట్ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా డైమండ్ డెకాయిట్

హైద‌రాబాద్ : టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా “డైమండ్ డెకాయిట్” చిత్రం ఏప్రిల్ 10న శుక్ర‌వారం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా థియేటర్ లలో విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మహిళా ప్రేక్షకులకు

సీనియ‌ర్ సిటిజ‌న్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలిసీనియ‌ర్ సిటిజ‌న్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి

అమ‌రావ‌తి : ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ మ‌ర్యాద పూర్వ‌కంగా స‌చివాల‌యంలోని సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై ఇరువురు చ‌ర్చించారు. ఇదే క్ర‌మంలో

టీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదుటీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదు

చెన్నై : అస‌లైన కాంగ్రెస్ పార్టీ త‌మ‌తోనే ఉందంటూ కామెంట్స్ చేసిన టీవీకే పార్టీ అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ పై నిప్పులు చెరిగారు కర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే