వైఎస్ రాజశేఖరెడ్డి వారసులమంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పిల్లలు చేస్తున్న కీచులాట.. ఆ కుటుంబాన్ని అభిమానించే వేలాది మందిని బాధిస్తున్నాయి. ఈ వ్యవహారం ముడిపడకపోవడం.. ఎవరికి వారు ఒకరిపై ఒకరు కత్తులు నూరుకోవడం వంటివి సరికాదని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా