అమరావతి : నీతివంతమైన రాజకీయాలకు టీడీపీ కేరాఫ్ అడ్రస్గా నిలిచేలా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు . శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో శిక్షణా తరగతులకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రసంగించారు