సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు ఆ సినిమా మ్యూజిక్ రైట్స్ అమాంతం ఆకాశంలో ధరలు పలుకుతాయి. కానీ గత రెండేళ్లుగా అనిరుధ్ తన మేజిక్ మిస్
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు ఆ సినిమా మ్యూజిక్ రైట్స్ అమాంతం ఆకాశంలో ధరలు పలుకుతాయి. కానీ గత రెండేళ్లుగా అనిరుధ్ తన మేజిక్ మిస్
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత పది సంవత్సరాల కాలంలో పక్కన పెట్టారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో పార్టీకి అండదండగా ఉన్న కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకులను కూడా
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ, అటు పార్లమెంటు స్థానాలను కూడా విభజించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి చర్చించేందుకు ఈ నెల 16 నుంచి 18 మధ్య
అమెరికా – ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 30 నుంచి 40% చమురు గల్ఫ్ దేశాల నుంచి రావాలి. ఇప్పుడు ఇరాన్
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయులు సహా.. పలువురితో కలిసి ఆయన రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. అనంతరం.. రాష్ట్రపతి గౌరవార్థం.. మంగళగిరి చేనేత
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. రిటైరయ్యారు. దీంతో కొత్త కమిషనర్ను ఎంపిక చేసే బాధ్యతను సీఎం చంద్రబాబు
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా ఇటీవల కాలంలో హోం శాఖ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. వివాదాల్లో కూడా చిక్కుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టేషన్ కి
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ధనసిరి అనసూయ అలియాస్ సీతక్క సోమవారం ఓ కీలక చర్య చేపట్టారు. రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ
సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే అయినప్పటికీ ఇండియా వైడ్ పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో నిర్మాత వెంకట్ కె నారాయణ కంకణం కట్టుకున్నారు. ఒకేసారి నాలుగైదు ప్యాన్
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా మారడంతో, ‘హోలోగ్రాఫిక్ కృత్రిమ మేధస్సు సమాచార ప్రసారం’ను వినియోగిస్తున్నారు. ఈ ఆధునిక సాంకేతికత ద్వారా విజయ్ అక్కడే ఉన్నట్టుగా కనిపిస్తూ