Upcoming Telugu sports drama VOLLEY has officially revealed its title through an impressive motion poster, creating fresh buzz among movie lovers. The motion poster was launched by noted filmmaker Krish
Upcoming Telugu sports drama VOLLEY has officially revealed its title through an impressive motion poster, creating fresh buzz among movie lovers. The motion poster was launched by noted filmmaker Krish
The makers of Nagabandham: The Secret Treasure have released the film’s second single, Sura Sura, adding fresh momentum to the buzz ahead of its theatrical release on July 3. Directed
Leading production house Hombale Films has officially announced its next ambitious project, Mahavatar Parashuraam, on the auspicious occasion of Parashuram Jayanti. The banner, known for blockbuster films like KGF, Kantara,
గంధపు చెక్కల స్మగ్లర్గా.. దేశవ్యాప్తంగా ఒకప్పుడు సంచలనం రేపిన వీరప్పన్ గురించి అందరికీ తెలిసిందే. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ఉన్న అటవీ ప్రాంతంలో ఒకప్పుడు వీరప్పన్ ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభుత్వాలను సైతం గడగడలాడించిన ఆయనను ఎన్ కౌంటర్లో
ఎన్నికల రాజకీయాల్లో ఆరితేరిన ప్రధాని నరేంద్ర మోడీ.. సమయం.. సందర్భంతోపాటు సెంటిమెంటుకు కూడా ప్రాధాన్యం ఇస్తారు. సాధారణ ప్రజలకు అత్యంతచేరువ అయ్యేలా ఆయన రాజకీయ వ్యూహాలు.. అడుగులు ఉంటాయి. దాదాపు పన్నెండు ఏళ్ల తర్వాత.. ఆయన ఇలాంటి రాజకీయ అడుగులు వేశారు.
రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి సూపర్ 6 పేరిట ఇచ్చిన హామీలు బాగా పనిచేశాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయి విజయాన్ని కూటమి దక్కించుకుంది. నాడు కూటమిని విజయతీరాలకు చేర్చిన టీడీపీ అధినేత,
ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు కేరళకు కూడా విస్తరించింది. తాజాగా ఆ పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. .కేరళ నుంచి పలువురు అభిమానుల సూచనలు.. అభ్యర్థనలను పరిగణనలోకి
చిన్న స్థాయి హీరోయిన్లు, టీవీ ఆర్టిస్టులు తమ సోషల్ మీడియా అకౌంట్లను సబ్స్క్రిప్షన్ మోడ్లోకి మార్చి, వాటి ద్వారా హాట్ కంటెంట్ ఇవ్వడం గురించి ఇటీవల పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ భీమినేని ఈ
టాలీవుడ్ సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేని ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఒకటి. సిద్దార్థ్, త్రిష జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో వచ్చిన ఈ మ్యూజికల్ ఎంటర్ టైనర్ లో శ్రీహరి పాత్ర, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎంత గొప్పగా
రాకా.. ప్రస్తుతం ఇండియాలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో ఒకటి. పుష్ప-2 లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ఇది. పైగా ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది ఇప్పటిదాకా తీసిన ప్రతి చిత్రంతోనూ బ్లాక్