తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి (ఆర్టీసీ ఐకాస) సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ ఐక్య కార్యాచరణ సమితి (ఆర్టీసీ ఐకాస) సమ్మెకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సమ్మె
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి అప్పటి పత్రికల్లో బోలెడు కథనాలు వచ్చేవి. విపరీతమైన వ్యయం వల్ల షూటింగ్ కూడా అనుకున్నంత వేగంగా జరగలేదు. సింగరేణి బొగ్గు
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మైకేల్’ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన స్పందన బయ్యర్లు నిజంగానే ఊహించలేదు. అప్పటికప్పుడు షోలు పెంచిన థియేటర్లు చాలా ఉన్నాయి. హైదరాబాద్ లాంటి చోట్ల అభిమానులు చేసుకున్న
ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద సినిమాలను వేసవికి షెడ్యూల్ చేస్తున్నారు కానీ.. అవి డెడ్లైన్ను అందుకోలేక వాయిదా పడిపోతున్నాయి. ఈసారి కూడా పెద్ది, విశ్వంభర లాంటి
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్బస్టర్ కొట్టి దశాబ్దం కావస్తోంది. 2016లో వచ్చిన ‘సుల్తాన్’ తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం దక్కలేదు. ‘టైగర్ జిందా హై’ మాత్రమే ఒక
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్థానంలో తాజాగా తమన్ వచ్చాడనే వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. తనతో
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో హడావిడి చేసిన చిన్న చిత్రాలు సోమవారానికి చేతులు ఎత్తేయడంతో షోల క్యాన్సిల్ ప్రహసనం చాలా చోట్ల కనిపిస్తోంది. డెకాయిట్ కనక
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో నినాదాల హోరు మారుమోగిపోయింది. ఈ నినాదాల ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణలో ప్రష్తుతం సరికొత్త నినాదాలు వినవస్తున్నాయి. అందులో భాగంగా గురువారం
“రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులు అందరి ఫోన్లూ చెక్ చేసుకోండి.“ అని బీహార్కు చెందిన వివాదాస్పద ఎంపీ.. రాజేష్ రంజన్ అలియాస్ పప్పు