విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. దళిత క్రిష్టియన్లకు సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అత్యంత బాధాకరమని అన్నారు. ఇది పూర్తిగా భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా ఉందన్నారు. ఇవాళ ప్రధాన వ్యవస్థలన్నీ