hyderabadupdates.com Gallery జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!

జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా “జటాధర” ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన మేకర్స్ మంచి బజ్ క్రియేట్ చేశారు.

ట్రైలర్ లోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, కథలోని సస్పెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే చర్చ మొదలైంది. అసలు రిలీజ్‌కు ముందే ఇంత హైప్ రావడం సుధీర్ బాబుకు కూడా ఒక పాజిటివ్ సైన్‌గా మారింది.

ఇక ఈ సినిమాలో శుభలేఖ సుధాకర్, శ్రీనివాస్ అవసరాల వంటి మంచి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఈ కొత్త కాంబినేషన్ ఎలాంటి మేజిక్ చూపుతుందో అన్నదానిపైనే ఉంది.

The post జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..! appeared first on Telugumopo – Movies and Politics.

Related Post

Rohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్యRohini Acharya: దమ్ముంటే కిడ్నీ దానమిచ్చి చర్చకు రండి – లాలూ కుమార్తె రోహిణి ఆచార్య

      ఆర్జేడీ సుప్రీం నేతగా పార్టీ శ్రేణుల గుండెల్లో నిలిచిపోయిన లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు ఒక కిడ్నీ దానంచేసే దమ్ములేని వాళ్లు నాపై నిందలు వేస్తున్నారని లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తండ్రి మీద అచంచల

Delhi High Court: ఉమ్మడి నివాసంలో కోడలికి నివసించే హక్కుంటుంది – ఢిల్లీ హైకోర్టు Delhi High Court: ఉమ్మడి నివాసంలో కోడలికి నివసించే హక్కుంటుంది – ఢిల్లీ హైకోర్టు 

    కుటుంబ కలహాల కారణంగా తమ ఆస్తిపై కుమారుడికి హక్కు ఇవ్వకుండా నిర్ణయం తీసుకున్నప్పటికీ.. వారి ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కు కోడలికి (కుమారుడి భార్యకు) ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వివాహ బంధంతో అత్తగారింట్లోకి అడుగుపెట్టి

Coromandel Fertilizers: రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఎరువుల తయారీకు కోరమండల్ సంసిద్దతCoromandel Fertilizers: రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఎరువుల తయారీకు కోరమండల్ సంసిద్దత

    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని పెట్టుబడులకున్న అవకాశాలను వివరించడంతోపాటు.. పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రతిపాదనలతో వచ్చిన వారితో ఈడీబీతో ఎంఓయూలు కుదుర్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.