hyderabadupdates.com Gallery బ‌న్నీపై కామెంట్స్ కావేరీ బారువాపై సీరియ‌స్

బ‌న్నీపై కామెంట్స్ కావేరీ బారువాపై సీరియ‌స్

బ‌న్నీపై కామెంట్స్ కావేరీ బారువాపై సీరియ‌స్ post thumbnail image

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఇప్ప‌టికే త‌న అటిట్యూడ్ కార‌ణంగా తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. ఇదే క్ర‌మంలో ఒక రోజు జైలుకు కూడా పోయి వ‌చ్చాడు. ఆ త‌ర్వాత పుష్ప మూవీలో త‌గ్గేదే లే అంటూ కొన‌సాగుతున్నాడు. తాజాగా త‌న‌పై బాలీవుడ్ కు చెందిన కావేరీ బారువా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌ను ఇండియాలో ప్ర‌ముఖ బ్రాండ్ స్ట్రాట‌జిస్ట్ గా ప‌ని చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా త‌ను ఈ మ‌ధ్య‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది అల్లు అర్జున్ గురించి. త‌న‌కు ఇగో ఎక్కువ అన్న‌ట్టు అర్థం వ‌చ్చేలా మాట్లాడారు. అల్లు అర్జున్ తో షూట్ అంటే 42 రూల్స్ పాటించాల్సిందేనని బ్రాండ్ స్ట్రాటజర్ కావేరీ బారువా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
అల్లు అర్జున్ తో యాడ్ షూట్ సమయంలో తనకు విచిత్ర అనుభవం ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసేలా చేశాయి. దీనిపై తీవ్రంగా స్పందించాడు న‌టుడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ ను క‌లిసేందుకు ముందు మేనేజ‌ర్ త‌న‌కు 42 రూల్స్ చెప్పారంటూ కావేరీ బారువా బాంబు పేల్చింది. అయితే దీనిని పూర్తిగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు అల్లు అర్జున్. ఆమె చేసిన కామెంట్స్ వ‌ల్ల త‌న‌కు డ్యామేజ్ జ‌రిగింద‌ని వాపోయాడు. ఆపై కోర్టులో ప‌రువు న‌ష్టం దావా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు బ‌న్నీ. దీనిపై ఇంకా స్పందించ లేదు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన కావేరీ బారువా.
The post బ‌న్నీపై కామెంట్స్ కావేరీ బారువాపై సీరియ‌స్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌శాంత్ కిషోర్ పిట‌ష‌న్ సుప్రీంకోర్టు తిర‌స్క‌ర‌ణప్ర‌శాంత్ కిషోర్ పిట‌ష‌న్ సుప్రీంకోర్టు తిర‌స్క‌ర‌ణ

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది జ‌న సురాజ్ పార్టీ చీఫ్‌, ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిష‌ర్ కు. శుక్ర‌వారం ఆయ‌న గ‌త ఏడాది బీహార్ లో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో పెద్ద

Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్Anant Singh: జైలు నుండి గెలిచిన జేడీయూ అభ్యర్ధి అనంత్ సింగ్

    ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్య కేసులో అరెస్టయిన జేడీయూ అభ్యర్థి అనంత్‌ సింగ్‌ బిహార్‌ ఎన్నికల్లో విజయం సాధించారు. మొకామా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన అనంత్‌ సింగ్‌ 28,206 ఓట్ల ఆధిక్యంతో రాష్ట్రీయ జనతాదళ్‌

బ‌డ్జెట్ దేశ ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్ర‌తీక : నిర్మ‌లాబ‌డ్జెట్ దేశ ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్ర‌తీక : నిర్మ‌లా

న్యూఢిల్లీ : పార్ల‌మెంట్ లో ఆదివారం దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2026-27 బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు. కీల‌క రంగాల‌కు వెసులుబాటు ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చ‌ట్టం అమ‌లులోకి రానుంద‌ని ప్ర‌క‌టించారు. ప్రాధాన్య‌తా