టీమ్ఇండియా మరోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత్ ట్రోఫీని గెలుచుకుంది. 2024లో కప్పు గెలిచిన భారత్, ఇప్పుడు మళ్ళీ
టీమ్ఇండియా మరోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి భారత్ ట్రోఫీని గెలుచుకుంది. 2024లో కప్పు గెలిచిన భారత్, ఇప్పుడు మళ్ళీ
అనుదీప్ కేవీ.. ఐదేళ్ల ముందు ఈ పేరు ఒక సంచలనం. కొవిడ్ వల్ల కళ తప్పిన థియేటర్లలో సందడి తీసుకొచ్చి, తెలుగు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ‘జాతిరత్నాలు’ సినిమా తీసింది ఈ దర్శకుడే. కామెడీ అంటే ఇలాగే ఉండాలి అనే ఒక
ఏప్రిల్ 30 విడుదల కాబోతున్న పెద్ది బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. రెండు పాటలు ఛార్ట్ బస్టర్ కావడం, టీజర్ సంచలనం రేపడం, ట్రైలర్ రాకుండానే ప్యాన్ ఇండియా స్థాయిలో బజ్ వచ్చేయడం బయ్యర్లను టెంప్ట్ చేస్తున్నాయి. భారీ ఆఫర్లతో నిర్మాతల ముందుకు
స్టార్ హీరోల ఈవెంట్లలో అభిమానులు ఎంత హడావుడి చేస్తారో టాలీవుడ్ సినిమా ఈవెంట్లు చూసే వాళ్లకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తమ అభిమాన హీరో హీరోయిన్లను చూసినపుడు ఉత్సాహం కట్టలు తెంచుకుని కొంత హడావుడి చేయడం వరకు ఓకే. కానీ
ఉస్తాద్ భగత్ సింగ్ కు మార్చి 18 రాత్రి నుంచే ప్రీమియర్లు ఉంటాయనే వార్త మొన్నటి నుంచి చక్కర్లు కొడుతోంది. అయితే నిర్మాణ సంస్థ మైత్రి తీసుకున్న నిర్ణయం మేరకు మార్చి 19 తెల్లవారుఝామున 5 గంటలకు షోలు మొదలుపెట్టబోతున్నారని ఇన్
దురంధర్ షూటింగ్ జరుగుతున్న టైంలో ఎలాంటి హడావిడి లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా సందడి లేదు. రిలీజ్ ముందు ఎక్కువ నెగటివిటీనే ఉంది. కానీ ఇప్పుడు సీక్వెల్ వస్తున్న టైంలో కేవలం ప్రీమియర్ షోలతోనే రికార్డులు బద్దలు అవ్వడం
మార్చి 18 రాత్రి ప్రీమియర్ షోల అప్డేట్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్ తదితర పనుల్లో బిజీగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ బృందం టైం చాలా తక్కువగా
మన దగ్గర చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం వరకే పరిమితమయ్యింది కానీ, నాలుగు దశాబ్దాలు దాటినా ఆ కల మాత్రం నెరవేరలేదు. స్టేజిల మీద ఇద్దరూ పరస్పరం ఈ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నప్పటికీ సరైన కథతో ఏ
అసలే బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’కు డీసెంట్ టాక్ ఉన్నప్పటికీ బిసి సెంటర్లలో ఆశించిన స్థాయిలో పికప్, వసూళ్లు లేవు. ఉన్నంతలో నగరాలు, పట్టణాల్లో కొంచెం మెరుగ్గా ఉంది. శివాజీ ‘సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూస’ ఫస్ట్ షోకే ఫలితం
దురంధర్ 2తో ఫేస్ టు ఫేస్ తలపడదామని డిసైడైపోయి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టుకున్న యష్ టాక్సిక్ కొద్దిరోజుల ముందు హఠాత్తుగా వాయిదా ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని కారణంగా చెప్పుకున్నారు కానీ పోటీ వల్లే