దీపావళి సినిమాల్లో ప్రమోషన్స్ పరంగా కొంచెం కాంట్రావర్సీ పరంగా ముందున్నది కె ర్యాంపే. అయితే టీమ్ మాత్రం ఎక్కడ నమ్మకం తగ్గకుండా ఒకే కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇవాళ ఓపెనింగ్స్ చూస్తే మరీ క, ఎస్ఆర్ కల్యాణమండపం రేంజ్ లో
దీపావళి సినిమాల్లో ప్రమోషన్స్ పరంగా కొంచెం కాంట్రావర్సీ పరంగా ముందున్నది కె ర్యాంపే. అయితే టీమ్ మాత్రం ఎక్కడ నమ్మకం తగ్గకుండా ఒకే కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తూ వచ్చింది. ఇవాళ ఓపెనింగ్స్ చూస్తే మరీ క, ఎస్ఆర్ కల్యాణమండపం రేంజ్ లో
అంచనాలకు మించి ఆడేసిన కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ తాజాగా ఏడు వందల కోట్ల క్లబ్బులో అడుగుపెట్టినట్టు ట్రేడ్ రిపోర్ట్. నెట్ లెక్కల్లో చూసుకుంటే సుమారు అయిదు వందల కోట్ల దాకా తేలుతుంది. ఇప్పటిదాకా ఇంత మొత్తాన్ని సాధించిన పదిహేనవ
టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి చర్చల్లో ఉండి, ఎంతకూ సెట్స్ మీదకు వెళ్లని సినిమా.. యల్లమ్మ. ‘బలగం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కమెడియన్ టర్న్డ్ డైరెక్టర్ వేణు యల్దండి.. తన రెండో చిత్రంగా దీన్ని రూపొందించాలనకున్నాడు. నిర్మాత దిల్ రాజు మరోసారి వేణు
ఏపీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కూడా తాను ప్రయాణంలోనే(ఆయన ఆస్ట్రేలియా వెళ్తున్నారు) దీపావళిని జరుపుకొంటున్నట్టు చెప్పారు. అయితే.. తన ప్రయాణం వెనుక ఏపీ ప్రయోజనాలు, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల వేట ఉందన్నారు. దీనిని
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. రాజకీయంగా ఒంటరి పోరుకు రెడీ అయిన విషయం తెలిసిందే. ఒకప్పటి `తెలంగాణ జాగృతి` సంస్థనే దాదాపు ఆమె రాజకీయ వేదికగా మార్చుకున్నారు. తాజాగా జరిగిన బీసీ జేఏసీ బంద్లోనూ ఇదే పేరుతో నిరసన తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి జాతీయ రాజకీయాల్లో తిరుగులేదు. గత మూడు సార్లుగా ఆయన విజయం దక్కించుకుంటున్నారు. దీంతో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఆయనను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల విషయాన్ని పక్కన పెడితే.. తటస్థంగా ఉండే రాజకీయ
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం మరో 15 సంవత్సరాలు పాటు కొనసాగుతుందని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగుతామని ఆయన వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లాలో
నిర్మాత దిల్ రాజు మళ్ళీ స్పీడ్ పెంచారు. సంక్రాంతికి వస్తున్నాం ముందు వరకు వరస ఫ్లాపులతో సతమతమయ్యారు కానీ, వెంకటేష్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ కిక్ అసలు గేమ్ ఛేంజర్ తీసిన విషయాన్నే మర్చిపోయేలా మాయ చేసింది. ఇటీవల ఓజితో నైజాంలో
పుష్ప 2 ది రూల్ జాతీయ స్థాయిలో రికార్డుల బద్దలు కొట్టాక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా టైం తీసుకుని దర్శకుడు అట్లీతో తన ఇరవై రెండో సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సెట్స్ పైకి వెళ్లకముందే ఈ మూవీ
టీడీపీ యువ నాయకుడు, మంత్రినారా లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నారా లోకేష్.. ఈ నియోజకవర్గంలో మంచి మార్కులు వేయించుకున్నారు. కొత్తగా ఆసుపత్రి నిర్మిస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు చేరువగా ఉంటున్నారు.