వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు ఆగడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇబ్రహీంపట్నంలో
వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు ఆగడం లేదు. మాజీ మంత్రి జోగి రమేష్పై చంద్రబాబు సర్కార్ మరో అక్రమ కేసు నమోదైంది. టీడీపీ నేతల కల్తీ మద్యాన్ని ప్రశ్నించినందుకు చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇబ్రహీంపట్నంలో
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో దైవత్వం (Divinity), మైథాలజీని ఆధునిక కథాంశంలో మిళితం చేసే ట్రెండ్ బలంగా నడుస్తోంది. ‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి చిత్రాలు ఈ ట్రెండ్కు నిదర్శనం. ఈ సినిమాలన్నీ కేవలం వినోదాన్నే కాక, శక్తివంతమైన డివైన్ ఎమోషన్స్ను జోడించి, క్లైమాక్స్లో
నకిలీ మద్యం కుంభకోణంపై స్పందించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. నారా వారి సారా ఏ స్థాయిలో అమ్ముతున్నారో అందరికి తెలిసిపోయింది అన్నారు. రూ.5,280 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయి అన్నారు. ములకలచెరువు సాక్షిగా, కృష్ణా జిల్లా సాక్షిగా జరిగిన అవినీతి
ఆదివాసీల హక్కుల పోరాటం కోసం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం అని తెలిపారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. కొమురం భీం వర్థంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద ఆయన విగ్రహానికి నివాళులర్పించారు కవిత. గుస్సాడీ ఉత్సవాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వంపై అనతికాలంలోనే తిరుగుబాటు మొదలైంది. తాజాగా హిందూపురంలో రైతులు తిరగబడ్డారు. ఎకరాకు ప్రభుత్వం ఎంత ధర ఇస్తుందో నిర్ణయించక ముందే శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం మండలంలో భూ సేకరణకి రెవెన్యూ అధికారులు సమయాత్తం అవ్వడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం
జీ స్క్వేర్ అనే ఒక రియల్ ఎస్టేట్ సంస్థలో టీటీడీ ఆలయ నిర్మాణం చేపట్టేలా ఒక అజెండా సిద్ధం అవుతోంది అని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రియల్ ఎస్టేట్ ను నడిపించేందుకు వేంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు అని
ఇటీవలె వన్డే కెప్టెన్సీ నుండి రోహిత్ శర్మను టీమిండియా సెలెక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ రిటైర్మెంట్ పై వార్తలు రాగా తాజాగా స్పందించారు భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్. శుభ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించడం పెద్ద
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటికే బీఆర్ఎస్ సునీతా గోపినాథ్ను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థి ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. ప్రధానంగా రేసులో నలుగురు నవీన్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్,
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ అయింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుండగా 14న కౌంటింగ్ జరగనుంది. జూబ్లీహిల్స్ లో 3,98,982 మంది ఓటర్లు ఉండగా ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్లకు కీలకం కానుంది.
దాదాపు నాలుగేళ్ల తర్వాత పోలీస్ యూనిఫాం ధరించిన ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్..ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే మందుబాబులను హెచ్చరించిన సజ్జనార్..మరోసారి స్పందించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ఉక్కుపాదం మోపుతామని..