The upcoming Telugu film Lechindi Mahilalokam is gearing up for its theatrical release on March 26, promising a mix of humour, family drama and relatable situations. Actress Manchu Lakshmi has
The upcoming Telugu film Lechindi Mahilalokam is gearing up for its theatrical release on March 26, promising a mix of humour, family drama and relatable situations. Actress Manchu Lakshmi has
Yash Raj Films has officially announced the theatrical release date of its much-awaited action entertainer Alpha. The film, headlined by Alia Bhatt, is set to hit theatres worldwide on July
The much-awaited comedy-drama Bhartha Mahasayulaku Vignyapthi is all set for its digital premiere on the popular OTT platform ZEE5 on March 13. The film will be available for streaming in
స్టార్ హీరో సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్నవి చాలా ఏళ్ల నుంచి కామన్గా ఉంటున్నాయి. సుకుమార్ సహా చాలామంది దర్శకులు కూడా తమ సినిమాల్లో కచ్చితంగా ఐటెం సాంగ్స్ పెడుతుంటారు. హరీష్ శంకర్ సినిమాలు గమనించినా.. చాలా వరకు ఐటెం సాంగ్స్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు. కానీ ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక నంది అవార్డులు అటకెక్కేశాయి. చంద్రబాబు ప్రభుత్వం కొన్నేళ్లు అవార్డులిచ్చింది. ఆ ప్రభుత్వం పోయాక..
సోషల్ మీడియాలో ఎప్పుడేం జరుగుతుందో.. దేనికి మురిసిపోతారో? ఏ విషయానికి ఆగ్రహానికి గురవుతారో అంచనా వేయటం అంత తేలికైన విషయం కాదు. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. నిజాయితీగా ఉండే ఏ భావోద్వేగాన్ని అయినా ఆదరించి.. అభిమానించే తీరు ఎక్కువగా కనిపిస్తూ
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని.. దీనికి మహిళలు కూడా సిద్ధంగా ఉండాలని తాజాగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మహిళా దినోత్సవం సందర్భంగా అమరావతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. అనేక అంశాలను ప్రస్తావించారు.
గత దశాబ్ద కాలంలో తెలుగువారు ఎంతో మెచ్చిన పరభాషా కథానాయికల్లో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ఆమెను నాన్ లోకల్ అని మన వాళ్లు ఎంతమాత్రం ఫీలవ్వరు. ‘ఫిదా’తో మొదలుకుని పలు చిత్రాల్లో అద్భుతమైన పెర్ఫామెన్స్తో ఆకట్టుకుని గొప్ప పేరు సంపాదించింది
కమర్షియల్ రాజ్యంలో తాను అనుకున్న సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి సినిమాలు తీసిన హీరో, దర్శకుడిగా ఆర్ నారాయణమూర్తి అంటే ప్రేక్షకులకే కాదు ఇండస్ట్రీలోనూ ఎంతో గౌరవం ఉంది. నలభై సంవత్సరాలకు పైగా పరిశ్రమలో ఉన్నా ఇప్పటికీ కాలినడకన, ఆటోలో వెళ్లే పీపుల్స్
తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ టికెట్ రేట్లు వెయ్యి రూపాయలు టచ్ అయితేనే తీవ్రంగా అభ్యంతర పెట్టే విషయమవుతుంది. అలాంటిది దానికి రెట్టింపు ఊహించగలమా. ఒకరకంగా చెప్పాలంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న టికెట్ క్యాప్ విధానాలకు ప్రేక్షకులు థాంక్స్ చెప్పాలి. లేదంటే