New Delhi, March 10,2026: Anchored by a 100-acre integrated township located at a walking distance from the Buddh International Circuit, ACE Group holds a strategic land position within Yamuna Expressway’s
New Delhi, March 10,2026: Anchored by a 100-acre integrated township located at a walking distance from the Buddh International Circuit, ACE Group holds a strategic land position within Yamuna Expressway’s
హైదరాబాద్ : బాసర నుంచి భద్రాచలం వరకు ఒక టెంపుల్ సర్క్యూట్ గా దేవాలయాలను అభివృద్ది చేస్తామని ప్రకటించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఆధ్యాత్మిక వైభవంతో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు
ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజింక్యా రహానే సంచలన వ్యాఖ్యలు చేశాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి. తాజాగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో సత్తా చాటాడు.
చెన్నై : ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ సంచలనంగా మారాడు. త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్నాయి. తనకు లెక్కకు మించిన ఆస్తులు ఉన్నాయి. మరో వైపు తనకు తన భర్త విజయ్ నుండి
అమరావతి : సీఎం చంద్రబాబును ఉద్దేశించి జగన్ విమర్శించడంపై మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. దేవాలయం లాంటి శాసనసభలో తల్లి లాంటి భువనేశ్వరిని జగన్, ఆయన బ్యాచ్ అవమానించిందన్నారు. సొంత చెల్లికి, తల్లికి కూడా న్యాయం చేయలేని వ్యక్తి జగన్
ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ లో న్యూజిలాండ్ ను ఓడించి విశ్వ విజేతగా నిలిచిన టీం ఇండియాకు ఊహించని నగదు బహుమతిని ప్రకటించింది. భారత దేశ క్రీడా
ఢిల్లీ : శివసేన బాల్ ఠాక్రే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో సీనియర్ సిటిజన్ల గురించి గళం విప్పాడు. 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ ను చంపేయాలని అన్నాడు. దేశాన్ని నిర్మించిన ఈ ప్రజల
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డి పై భగ్గుమన్నారు. తన ఆధ్వర్యంలో ఏపీ వందేళ్లు వెనక్కి వెళ్లిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపించారు. గత
హైదరాబాద్ : భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కొనడానికి పోలీసు శాఖ సర్వ సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాబోయే 25 సంవత్సరాలకు అవసరమైన కార్యాచరణపై చర్చించి ప్రణాళికలు రూపొందించు కోవాలని పోలీసు శాఖకు సూచించారు.
హైదరాబాద్ : హైడ్రా ప్రజావాణికి 32 ఫిర్యాదులందాయి. స్మశానం వైపు చూడాలంటేనే వెనుకడుగు వేస్తాం.. అలాంటిది వాటిని కబ్జా చేసి ఇళ్లు నిర్మించేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువులు, నాలాలు కబ్జా కాకుండా కాపాడాలని ఫిర్యాదులందాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న