వాయిదాలు పడుతూ వస్తున్న మాస్ జాతర ఎట్టకేలకు విడుదల తేదీ దక్కించుకుంది. అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రకటించింది. అదే రోజు బాహుబలి ఎపిక్ తప్ప చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేకపోవడంతో ఫైనల్ గా లాక్
వాయిదాలు పడుతూ వస్తున్న మాస్ జాతర ఎట్టకేలకు విడుదల తేదీ దక్కించుకుంది. అక్టోబర్ 31 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రకటించింది. అదే రోజు బాహుబలి ఎపిక్ తప్ప చెప్పుకోదగ్గ కాంపిటీషన్ లేకపోవడంతో ఫైనల్ గా లాక్
మిరాయ్ 150 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు పెట్టింది. పవన్ కళ్యాణ్ ఓజి వచ్చాక పూర్తిగా ఫైనల్ రన్ కు వచ్చేస్తుందని భావించిన ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తూ మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉండటం బయ్యర్ వర్గాలను సంతోషంలో ముంచెత్తుతోంది. నిజానికి
షూటింగ్ టైంలో ఎన్నో ప్రమాదాలు, అవాంతరాలు ఎదురుకున్న కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ కు రిలీజ్ టైంలోనూ పరీక్షలు తప్పడం లేదు. టికెట్ ధరల పెంపు ఆశిస్తే తెలంగాణలో నిరాశ ఎదురయ్యింది. ఏపీలో ధారాళంగా ఇచ్చేశారు కానీ బుకింగ్స్ ఆశించిన
రాబోయే రోజుల్లో టాలీవుడ్లో అత్యంత ఆసక్తి రేకెత్తించే అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడైన ఈ కుర్రాడు.. సినిమాల్లోకి అడుగు పెట్టకముందే బంపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కొన్నేళ్లుగా తన పుట్టిన రోజు వస్తే సోషల్ మీడియా
తెలంగాణ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడిపోయిన వీసీ సజ్జన్నారి్ హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా మంగళవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందులో తానేం చేయాలనుకుంటున్న విషయాలపై
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. అక్టోబరు 9(నేటి నుంచి 8 రోజుల్లో)న నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. మొత్తంగా ఐదు దశల్లో నవంబరు వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు
“మీరెవరూ ఇంతకు ముందు చూడని, కనీవినీ ఎరుగని రీతిలో ఏపీ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నాం. 2028 నాటికితొలి దశ నిర్మాణాలను పూర్తి చేసేందుకు పరుగులు పెడుతున్నాం. అద్భుతమైన నిర్మాణాలే కాదు.. ప్రపంచస్థాయి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇదొక అద్భుత నగరంగా