ICC Champions Trophy 2025 victory celebrations for India national cricket team have sparked debate on social media after several clips showed all-rounder Hardik Pandya holding the trophy for extended photo
ICC Champions Trophy 2025 victory celebrations for India national cricket team have sparked debate on social media after several clips showed all-rounder Hardik Pandya holding the trophy for extended photo
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి నాగ్ నటించిన కుబేర ఓ మోస్తరు ఫలితాన్ని అందుకుంది. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కూలీలో విలన్ పాత్ర
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని తాత్కాలికంగా నిలిపివేయాలని పెట్రోలియం కంపెనీలు డీలర్లకు ఆదేశించడంతో హోటల్ యజమానుల్లో ఆందోళన నెలకొంది. గ్యాస్ లేకపోవడంతో వ్యాపారం కొనసాగించడం కష్టమవుతోందని
సినీ రంగంలో ఎప్పుడు ఎవరి రాత మారుతుందో తెలియదు. నటులుగా చిన్న చిన్న పాత్రలు చేసిన వాళ్లు.. రైటర్లుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా చిన్న స్థాయిలో పని చేసిన వాళ్లు.. తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుంటారు. కానీ ఈ లోపు వారికి అనేక అవమానాలు
నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్ రోషన్, శ్రీదేవిలను తెగ తిప్పుతూ విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు. పుణ్యక్షేత్రాలు. కాలేజీలు, హోటళ్లు అక్కడా ఇక్కడ అని లేకుండా ప్రతి
అక్కడెక్కడో ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు.. హోటళ్లు మూతపడుతున్న దుస్థితి. అవును.. దేశంలో చమురు.. గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నట్లుగా కేంద్రం ఒకవైపు చెబుతుంటే.. మరోవైపు పలు
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా పెద్ద సినిమాకు ముందస్తు బిజినెస్ జరగడం చాలా కష్టమైపోయింది. ముఖ్యంగా ఒక్క టీజర్ తోనే మొత్తం తలకిందులు అయ్యేంత సున్నితత్వం ప్రస్తుత ట్రెండ్ లో ఉంది. విశ్వంభరకు ఏం జరిగిందో చూశాం. దెబ్బకు ఏడాదికి పైగా రిపేర్లు
పదేళ్ల ముందు ‘దంగల్’ మూవీతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్. ఇప్పటికీ ఇండియాస్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అదే. అలాంటి హీరో తర్వాతి రెండు చిత్రాలతో దారుణమైన పరాజయాలను అందుకున్నాడు. ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో పాటు ‘లాల్ సింగ్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం కేసును రెండేళ్ల నుంచి కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావు, కేసీఆర్ లను
ఇరాన్ యుద్ధ పరిణామాలు టీవీలో, సోషల్ మీడియాలో చూస్తూ తెలుసుకుంటున్న మన దేశ జనాలకు మెల్లగా దాని ప్రభావం నేరుగా పడటం నిన్నటి నుంచి మొదలయ్యింది. ఎల్పిజి గ్యాస్ కొరతతో ఇప్పటికే బెంగళూరు, చెన్నైలో అత్యధిక శాతం హోటళ్లు మూతబడగా నెక్స్ట్