Key Takeaways Structured interviews with consistent questions enhance fairness and reduce bias. Behavioral questions reveal past performance and problem-solving abilities. Inquiring about team dynamics and company culture ensures alignment with
Key Takeaways Structured interviews with consistent questions enhance fairness and reduce bias. Behavioral questions reveal past performance and problem-solving abilities. Inquiring about team dynamics and company culture ensures alignment with
Brookfield India REIT is preparing to raise ₹4,000 crore through institutional placements. Arliga Ecoworld Business Parks, its subsidiary, is anticipated to fetch ₹1,125 crore from the 360 ONE WAM funds.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో కొలువు తీరిన శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టిటిడి ఛైర్మెన్ బి.ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు. శ్రీ ఎస్వీ వేద పాఠశాలకు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం
ఖమ్మం జిల్లా : ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం పాలేరు నియోజక వర్గం తిరుమలాయపాలెం మండలంలోని బీరోలు, రాకాసి తండా, బంధంపల్లిలో
న్యూఢిల్లీ : భారత దేశంలో ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న వారి ఆస్తుల వివరాలను ప్రకటించింది ప్రముఖ ఎన్నికల వాచ్ డాగ్ సంస్థ ఏడీఆర్. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు విస్తు పోయేలా ఉన్నాయి. ఓ వైపు కోట్లాది
అమరావతి : ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ప్రజా కోణంలోనే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని, జరుగుతోన్న ప్రగతికి సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా అటవీ శాఖ పనితీరు పీపుల్స్ ఫ్రెండ్లీగా మరింతగా మారాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక
అమరావతి : రాష్ట్రంలో పోలీస్ ఫోర్స్ రేషనలైజేషన్ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన చోట పోలీస్ సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సైబర్ క్రైమ్, మనీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్టులపై ప్రజలను అప్రమత్తం చేసేలా విశాఖ పోలీసులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు రాష్ట్రంలో చోటు చేసుకున్న దారుణ పరిస్థితుల గురించి సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా కీలక అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఖమ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. పేదల కోసం మోడల్ కాలనీ నిర్మిస్తామని ప్రకటించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల వారు వచ్చి చూసే విధంగా మోడల్
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్దం జరుగుతున్న క్రమంలో ప్రవాస భారతీయుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రధానమంత్రి