Most of us don’t have the luxury of spending hours perfecting our hair every morning. The good news? You don’t need to. Looking polished and put-together comes down to mastering
Most of us don’t have the luxury of spending hours perfecting our hair every morning. The good news? You don’t need to. Looking polished and put-together comes down to mastering
Navigating custody matters can be emotionally and legally complex for same-sex couples in New Hampshire. With evolving family law and unique parental dynamics, understanding your rights and options is critical.
The National Company Law Tribunal has green-lighted Adani Enterprises’ acquisition of Jaiprakash Associates with a deal worth Rs 14,535 crore. With this bid, Adani Enterprises emerged as the leading contender
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కు తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న కె. రామకృష్ణారావు పదవీ కాలం పొడిగించేందుకు అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం
న్యూఢిల్లీ : విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న యుద్ద వాతావరణం నేపథ్యంలో పశ్చిమాశియా నుంచి ఏకంగా 2.60 లక్షల మంది తిరిగి ఇండియాకు వచ్చారని తెలిపింది. యూఏఈలోని వివిధ
అమరావతి : ఏపీ సర్కార్ మరో కీలకమైన సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని దివ్యాంగులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు వారికి ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు గాను దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం అధికారికంగా ప్రారంభించారు సీఎం
హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘనతను సాధించింది ఆదిత్య ధర్ తీసిన దురంధర్ మూవీ. తాజాగా దీనికి కొనసాగింపుగా దురంధర్ ది రివెంజ్ పేరుతో కొనసాగింపుగా
బెంగళూరు : కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో హీరోగా నిలిచిన కేరళ క్రికెటర్ సంజు శాంసన్ సీఎస్కే తరపున ఆడడంపై స్పందించాడు. తను అద్భుతమైన ఆటగాడని,
ఎన్టీఆర్ జిల్లా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మైలవరం పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా వారి ఫీడ్ బ్యాక్
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు లోక్ సభ సాక్షిగా ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో రైల్వే బడ్జెట్ పై ఎంపీలందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ